railway station

పట్టాలు తప్పిన చార్మినార్‌‌‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌

ఫ్లాట్‌‌ ఫామ్​పై డెడ్‌‌ఎండ్‌‌ వాల్‌‌ను ఢీకొట్టడంతో ప్రమాదం నాంపల్లి రైల్వే స్టేషన్‌‌లో ఘటన 

Read More

ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : ఏజీఎం ధనుంజయ్

దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనుంజయ్ ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​కు భవిష్యత్తులో ఎక్స్​ప్రెస్ రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటిక

Read More

డబుల్​ ఇంజన్​ సర్కార్​ వల్లే అయోధ్యలో రామాలయం నిర్మాణం: ప్రధాని మోదీ

అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ అన్నారు.డబుల్​ ఇంజన్​ సర్కార్​ వల్లే అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. &

Read More

జనగామ రైల్వే స్టేషన్ బ్యూటిఫికేషన్ స్లో

    కాంట్రాక్టర్ల ఇష్టారీతిన సాగుతున్న పనులు     నిధులున్నా.. పనుల పర్యవేక్షణ కరవు     మూడు నెలలుగా తొల

Read More

పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో ఏనుగు హల్‌చల్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్ చేసింది.పార్వతీపురం రైల్వేస్టేషన్ తో పాటు  పరిసర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో గజరాజు స్వైరవిహ

Read More

ఇయర్​ ఫోన్స్​పెట్టుకుని పట్టాలపై వాకింగ్​ రైలు ఢీకొని తెగిపడిన చెయ్యి

మక్తల్, వెలుగు : చెవుల్లో ఇయర్​ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పట్టాలపై వాకింగ్​ చేస్తుండగా రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి చెయ్యి తెగిపోయింది. ఈ ఘటన నారాయణపేట

Read More

వరంగల్ రైల్వేస్టేషన్లో 50 కేజీల గంజాయి

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణా అధికంగా జరుగుతుంది. గంజాయి రవాణాను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. గంజాయిని స్మగ్లింగ్ ప

Read More

సిద్దిపేటలో రైలుకూతకు వేళాయె.. మూడు ట్రాక్ లు రెడీ

రైల్వే శాఖ ఆధ్వర్యంలో  మనోహరాబాద్  నుంచి కొత్తపల్లి  రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్  పనులు శరవేగంగ

Read More

బ్యూటిఫికేషన్​ దుబారా.. మూడేండ్ల కిందట ఎల్ఈడీ, రోప్​ లైట్లు ఏర్పాటు

 ఏడాది కూడా తిరగకముందే ఆరిపోయిన లైట్లు   రూ.21.85 లక్షలు వృథా... మళ్లీ రూ.20 లక్షలతో ఏర్పాటు   మంచిర్యాల మున్సిపల్​ పా

Read More

ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో ప్రయాణికుల పాట్లు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఒకటో ఫ్లాట్ ఫారం వైపు కొనసాగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో  ప్రయాణికులకు ఇబ్బం

Read More

రైల్లో సిలిండర్ పేలి 8 మంది మృతి

మధురై రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మృతి చెందారు.  మరో ఇద్దరి పరిస్థ

Read More

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​కు మహర్దశ

    ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్      ‘అమృత్ భారత్’ కు జహీరాబాద్, వికారాబాద్, తాండూర

Read More

అమృత్ భారత్ స్టేషన్లుగా రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా ఎంపిక చేసి.. రూ.891 కోట్లతో మోడర్నైజ్​చేయనున్నట్లు కేంద

Read More