rain

మూసీ ఉధృతి..నీటమునిగిన చాదర్ ఘాట్

హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు విధ్వంసం సృష్టించాడు. కుండపోత వానకు నాలాలు పొంగిపొర్లాయి. భారీగా వరదనీరు చేరడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  దీ

Read More

లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలికలు పనిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చే సమస్యలపై వెంట

Read More

చాదర్ ఘాట్ వద్ద కొనసాగుతున్న మూసీ ప్రవాహం

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరి ప్రజలు ఎన్నో అవస్

Read More

కోనసీమ జిల్లా వరద ప్రాంతాల్లో జగన్ 

అమరావతి: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గన్నవరం మండలం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి

Read More

మరో 3 రోజులపాటు వర్షాలు

ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు 10 జిల్లాలకు 2 రోజులు యెల్లో అలర్ట్  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాట

Read More

సింగూరుకు తగ్గిన వరద ప్రవాహం

సంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన మెతుకుసీమ తేరుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోయింది. గంటల వ్యవధిల

Read More

వర్షంలో బయటికి వెళ్లేటప్పుడు ఫోన్ మీద నీళ్లు పడకుండా..

ఎక్కడికి వెళ్లినా ఫోన్​, ఇయర్​ బడ్స్​తో పాటు పవర్​బ్యాంక్ వెంట ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో ఫోన్, ఇతర గాడ్జెట్ల మీద నీళ్లు పడినా, తేమ ఎక్కువ తగిలినా

Read More

వరదలు వచ్చిన వారం తర్వాత పర్యటిస్తవా?

ఎనిమిదేండ్లు సీఎంగా ఉన్నావ్​.. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

సంగారెడ్డి జిల్లాలో ఆగమవుతున్న గొలుసుకట్టు చెరువులు

పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో చెరువులు తెగుతున్నయ్.. ఇప్పటికే ఎనిమిది చెరువులు తెగి

Read More

నీట మునిగిన పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ 

కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన కరెంట్​పోల్స్​ పలు ప్రాంతాలకు మిషన్​భగీరథ వాటర్​ సప్లై బంద్​ భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలు భద్రాద్రికొత్తగూడెం

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

జయశంకర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జయశంకర్ భూపాలపల్

Read More

పత్తి, మక్క పంటలకు తిప్పలే..

హైదరాబాద్‌‌, వెలుగు : వర్షాలు తెరిపి ఇచ్చిన ప్రాంతాల్లో రైతులు.. పంట నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. పంట చేలలో నిలిచిన నీటిని తోడేస్తున్నా

Read More

రేపు భద్రాద్రికి గవర్నర్..వరద ముంపు గ్రామాల్లో పర్యటన

గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో

Read More