rangareddy

ఇద్దరు దొంగల అరెస్ట్... విలువైన వస్తువులు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌: దసరా పండుగ కోసం  ఊర్లకు వెళ్తున్న ఇంటి యజమానులు తమ ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాలానగర్ డీసీ

Read More

పిల్లలకు పురుగుల భోజనం పెడ్తరా? 

మన పిల్లల్ని ఇలాంటి బడుల్లో చదివిస్తమా?   పరిగి గురుకుల స్కూల్​ ప్రిన్సిపాల్​పై  రంగారెడ్డి జిల్లా సివిల్ జడ్జి  శ్రీదేవి ఫైర్​

Read More

పంటల తెలంగాణ కావాల్నా..మంటల తెలంగాణ కావాల్నా? 

    బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తోంది మత పిచ్చిగాళ్లను తరిమికొట్టాలి      పంటల తెలంగాణ కావాల్న

Read More

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సంక్షిప్త వార్తలు

అడుగుకో గుంత... ప్రయాణించేదెట్లా? షాద్​నగర్, వెలుగు: ​షాద్ నగర్ నుంచి కేశంపేట,ఆమనగల్ వెళ్లే రోడ్డు,  పరిగి వైపు వెళ్లే రోడ్లు  గుంతల మయంగా

Read More

రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా

రంగారెడ్డి జిల్లా: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. ఈ

Read More

అపార్టుమెంట్లు కట్టి 11 ఏళ్లు.. ఇళ్ల కండీషన్ చూసి..

రాజీవ్ స్వగృహ లబ్దిదారుల పునరాలోచన 11ఏళ్లయినా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు వీడని గ్రహణం హైదరాబాద్ నగరంలోని రాజీవ్ స్వగృహ ఇండ్ల పరిస్థితి మళ్లీ మొ

Read More

రూ.2.98 కోట్లతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి

రంగారెడ్డి జిల్లా: జంట నగరాలకు ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించా

Read More

కేసీఆర్ కోసం టీఆర్ఎస్... దేశం కోసం బీజేపీ

రంగారెడ్డి జిల్లా: రాష్ట్రానికి అసలైన ద్రోహి కేసీఆరే అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ కుట

Read More

సోలార్ విద్యుత్ వినియోగం కోసం ప్రణాళిక

రంగారెడ్డి: దేశంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రాజ

Read More

కలెక్టరేట్​ ఓపెనింగ్​ ఇంకెప్పుడు?

నిర్మాణం పూర్తయి ఏడాదైనా ప్రారంభం కాని.. రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్​ కాంప్లెక్స్​ ఎల్ బీనగర్, వెలుగు :  ఇబ్రహీంపట్నం పరిధి

Read More

సీఎంను కించపరిచారంటూ అర్ధరాత్రి అదుపులోకి..

కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల హైదరాబాద్‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌ను కించపరిచేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేశారంటూ బీ

Read More

సర్కారు చెరలో మూడున్నర వేల ఎకరాల రైతుల భూములు

ఫార్మాసిటీ కోసం మూడున్నర వేల ఎకరాల్లో దౌర్జన్యం పట్టాదార్ల పర్మిషన్​ లేకుండానే ధరణిలో 1,800 ఎకరాలు టీఎస్ ఐఐసీకి మార్పు ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ

Read More

కేసీఆర్ పాలనలో పల్లెల అభివృద్ధి

రంగారెడ్డి: కేసీఆర్ పాలనలో పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగత

Read More