
rangareddy
కేసీఆర్ నిద్రపోతున్నాడా.. నా ఇల్లు నాకు కావాలి
రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర హైదరాబాద్.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్ తండా గ్రామస్తులు ధర్నాకు దిగారు. పేదలకు చెందిన ఇందిర
Read Moreఆమనగల్ లో మహిళ దారుణ హత్య
సైబరాబాద్ పరిధి ఆమన్గల్ లో దారుణ హత్య జరిగింది. మహిళను హత్య చేసిన దుండగులు డెడ్ బాడీని మాడ్గుళ్ల దగ్గరలో రోడ్డు పక్కన వదలివెళ్లారు. కేసు నమోదు చ
Read Moreదేశంలోనే అతిపెద్ద మెగా డైరీకి శంకుస్థాపన
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రావిర్యాలలో మెగా డైరీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన
Read Moreఓఆర్ఆర్పై ప్రమాదం.. మహిళ మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు ను
Read Moreతల్లిపక్కన పడుకున్నచిన్నారి.. తెల్లారేసరికి డెడ్ బాడీ
రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. రాత్రి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల బాలుడిని ఇంటిపైన నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. మార్నింగ్ బా
Read Moreకరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల్లోనే ఓ తల్లి, కుమారుడు, కూతురు చనిపోయారు. దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు
Read Moreఒకే వార్డులో 100 మందికి కరోనా
గ్రామంలో ఒకరిద్దరికి కరోనా సోకితేనే తీవ్రంగా భయపడుతుంటారు. అటువంటిది గ్రామంలోని ఒకే వార్డులో 100 మందికి కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది. కానీ, అ
Read Moreయూనిఫాంలోనే సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్
విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా ఖాకీ డ్రెస్ వేసుకొని ఉరివేసుకొని చనిపోయాడు. నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్లో
Read Moreతాగొద్దన్నందుకు భార్యను చంపిన భర్త
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో దారుణం జరిగింది. తాగొద్దన్నందుకు భార్యను గొడ్డలితో నరికి చంపాడో భర్త. ఈ ఘటన మండల పరిధిలోని తక్కల్లపల్లి తండాలో చోటుచే
Read Moreసండే అని చేపలు పట్టడానికి వెళ్తే ఆక్సిడెంట్.. ముగ్గురు యువకులు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం వై జంక్షన్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. ఆదివారం సెలవు కావడ
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కు ఓటేస్తే లాభమేంటి?. వాళ్లేమైనా అధికారంలో ఉన్నారా.?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే తమదే విజయమన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ తమకుందన్నారు. ఓటరును న
Read Moreహెల్త్ చెకప్లో డాక్టర్ నిర్లక్ష్యం.. 10 లక్షల జరిమానా
బాధితులకు పరిహారంగా చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరం తీర్పు గర్భస్థ పిండంలో లోపాలు గుర్తించని డాక్టర్.. జన్యులోపంతో పుట్టిన బిడ్డ హైదరాబాద్, వెలుగు: గర్
Read Moreటీఆర్ఎస్ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు, వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. వారితో కలిసి లోటస్పాండ్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. టీఆర్
Read More