rangareddy

జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తుకారాం కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల విధ్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మే

Read More

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బోర్ వెల్  ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్ తో పాటు ఆరుగురు మృతి చెందార

Read More

జీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా: అనుమానాస్పద స్థితిలో జీహెచ్ఎంసీ ఉద్యోగి రంగారెడ్డి మృతి చెందిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..జవహర్ నగర్ పోలీ

Read More

ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం..తల్లీ కూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహెడ ఔటర్ రింగ్ రోడ్ సమీంపలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట

Read More

అప్పు చేసి అభివృద్ధి చేసిన సర్పంచ్.. నిధులు రాక ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కాశగూడెం సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు షేక్ అజారుద్దీన్.  డిగ్రీ చదువుకున

Read More

హైవేపై పల్టీ కొట్టిన డీజిల్ ట్యాంకర్

రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ పల్టీ కొట్టింది. ట్యాంకర్ ఫుల్ లోడ్ తో ఉండటంతో మొత్తం

Read More

రైతులు నష్టపరిహారం తీసుకొని మాట మార్చారు

ఎవ‌రు అడ్డుకున్నా.. ఫార్మాసిటీ ఆగ‌దు త్వ‌ర‌లోనే ఆ భూముల్లో కంచెలు పాతుతాం: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా: ఫార్మాసిటీ ఆగేది కాద

Read More

వరదలో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు

ఒకే కుటుంబానికి చెందిన 9మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం.. కరెంటు స్తంభాన్ని పట్టుకుని…  ప్రాణాలతో బయటపడ్డ మరొకరు మిగిలిన ఆరుగురి కోసం కొనసాగుతున్న గాలిం

Read More

వర్షాలకు గోడ కూలి తల్లీ కూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మలిశెట్టి గూడలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో తల్లీ, కూతుళ్లు ఇద్దరూ చనిపోయారు. గత 20 ఏళ్లల

Read More

బర్లు, గొర్లు ఇచ్చి.. బంగారు భూములు గుంజుకుంటరా?

    నేషనల్​ బీసీ కమిషన్​ ముందు ముచ్చర్ల ఫార్మాసిటీ బాధిత రైతుల ఆవేదన      కేసీఆర్​ బంగారు తెలంగాణ అంటే నమ్మి మోసపోయినం హైదరాబాద్​, వెలుగు: ‘‘సీఎం కే

Read More

నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటర్​ నమోదు

12 జిల్లాల పరిధిలో 4 లక్షల గ్రాడ్యుయేట్లు ఉంటారని అంచనా ఆఫీసుల్లో లేదా వెబ్ సైట్ లో నమోదుకు అవకాశం నల్గొండ/వనపర్తి, వెలుగు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హ

Read More