rangareddy

పోలీసుల అదుపులో 25 మంది నైజీరియన్లు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో వీసా గడువు ముగిసిన 25 మంది నైజీరియన్లను అదుపుల

Read More

మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆపదొస్తే కాపాడాల్సిన పోలీసే.. అమానుషంగా ప్రవర్తించాడు. మైనర్ పై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన శంకర్ పల

Read More

విశ్లేషణ: మాకేమో రోగాలు.. ఆళ్లకేమో కొలువులా?

తెలంగాణలో బోలెడు పరిశ్రమలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి మొదలుపెడితే కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా, గ్రానైట్, సిమ

Read More

ప్రేమకు అడ్డు వస్తోందని.. ప్రియుడితో కలసి తల్లిని చంపిన యువతి

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు కన్నతల్లి అడ్డు వస్తోందని ఓ యువతి  ప్రి

Read More

షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌

మట్టిదిబ్బలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ చర్య రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చాటాన్ పల్లి గేట్ దగ్గర అండర్ గ్రౌండ

Read More

బావతో గొడవ పడి.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: బావతో గొడవ పడిన ఓ మహిళా సర్పంచ్.. మనస్థాపానికిలోనై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని దత్తాయపల్లి గ్రా

Read More

కేసీఆర్ నిద్రపోతున్నాడా.. నా ఇల్లు నాకు కావాలి

రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర హైదరాబాద్.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్ తండా గ్రామస్తులు ధర్నాకు దిగారు. పేదలకు చెందిన ఇందిర

Read More

ఆమనగల్ లో మహిళ దారుణ హత్య

సైబరాబాద్ పరిధి ఆమన్‌గల్ లో దారుణ హత్య జరిగింది. మహిళను హత్య చేసిన దుండగులు డెడ్ బాడీని మాడ్గుళ్ల దగ్గరలో రోడ్డు పక్కన వదలివెళ్లారు. కేసు నమోదు చ

Read More

దేశంలోనే అతిపెద్ద మెగా డైరీకి శంకుస్థాపన

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రావిర్యాలలో మెగా డైరీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన

Read More

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. మహిళ మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గుంటూరు ను

Read More

తల్లిపక్కన పడుకున్నచిన్నారి.. తెల్లారేసరికి డెడ్ బాడీ

రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో దారుణం జరిగింది. రాత్రి తల్లి పక్కన పడుకున్న రెండు నెలల బాలుడిని ఇంటిపైన నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. మార్నింగ్ బా

Read More

కరోనాతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలోని ఓ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. నెల రోజుల్లోనే ఓ తల్లి, కుమారుడు, కూతురు చనిపోయారు. దాదాపు 80 లక్షల  రూపాయలు ఖర్చు

Read More

ఒకే వార్డులో 100 మందికి కరోనా

గ్రామంలో ఒకరిద్దరికి కరోనా సోకితేనే తీవ్రంగా భయపడుతుంటారు. అటువంటిది గ్రామంలోని ఒకే వార్డులో 100 మందికి కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది. కానీ, అ

Read More