Revanth reddy
ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలె
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి కార్యం వెలగబెడుతున్నాడో చెప్పాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్
Read Moreఆ లెక్కన.. కేంద్రం16 కోట్ల ఉద్యోగాలియ్యాలె
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని వాగ్దానం చేశారని పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే.. నేటి
Read Moreమునుగోడుపై ఎవరి గేమ్ వాళ్లదే
గండం దాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ఉప ఎన్నికకు బ్రేక్ వేసే ప్లాన్ వరుసగా మూడో బై ఎలక్షన్పై గురి పెట్టిన బీజేపీ రాజగోపాల్ చేర
Read Moreకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ నిర్ణయం
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటు
గాంధీ వారసులను సావర్కర్, గాడ్సేల వారసులు ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గాంధీ భవన్ లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో
Read Moreకేసీఆర్, కేటీఆర్కు రేవంత్ రెడ్డి చురకలు
రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్లకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తండ్రి, కొడుకులు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థ
Read Moreడైలాగులు చెప్పే మంత్రికి బ్యాడ్ టైం స్టార్ అయ్యిందంట!
ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. జోకులు, సెటైర్లు, సినిమా డైలాగులతో అందర్ని నవ్విస్తారు. అవసరమైతే తొడ గొట్టి సవాల్ విసురుతారు. తగ్గేదే లే అంటూ పుష్ప
Read Moreఅప్పుడు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్న కేసీఆర్
బీఎస్టీపై మాట మార్చిన సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర
Read Moreమహబూబ్నగర్ జిల్లాకు ఆధిపత్య పోరు
జిల్లాలకు చేరిన స్టేట్ లీడర్ల ఆధిపత్య పోరు అనిరుధ్ రెడ్డికి టికెట్ ఇస్తామన్న స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి ఎర్రశేఖర్
Read Moreఅవినీతిపై చర్చ జరగకుండా క్లౌడ్ బరస్ట్ కామెంట్లు
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదలొచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి ఆలోచిస్త
Read Moreబీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు
బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్ జేబులో డబ్బులు కాదంటూ
Read Moreకాంగ్రెస్ ఒత్తిడితోనే క్యాంప్ ఆఫీస్ నుంచి కదిలిన కేసీఆర్
సీఎం కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ పై కేంద్రం విచారణ చేయించాలన్నారు పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర నిఘా సంస్థలకు కేసీఆర్ ఆధారాలు
Read Moreకాంగ్రెస్ నేతల గృహ నిర్బంధంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే
Read More












