Revanth reddy
అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోరా?
అమర జవాన్లు, రైతులకు పరిహారం ఇవ్వడం మంచిదే... కానీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతుండు దేశం గురించి తర్వాత... ముందు
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్
Read Moreమునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కొత్త డ్రామాలు!
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ,బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయం లో ఇచ్చ
Read More150 రోజుల పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర
ప్రాంతీయ పార్టీలను పడగొట్టడానికి బీజేపీ 6వేల కోట్లు ఖర్చు చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ సంపదంతా ఎ
Read Moreమునుగోడులో యువజన కాంగ్రెస్ కార్యాచరణపై చర్చించాం
మరో మూడు రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తెలిపారు. చండూరులో యువజన కాంగ్రెస్
Read Moreఆవేశంతో ఢిల్లీ వెళ్లారు..సైలెంట్గా వచ్చారు..!
ఎవరికైనా సమస్యలుంటే పెద్దవాళ్లకు వెళ్లి చెప్పుకుంటారు. తమ సమస్యలు విని పరిష్కారం చూపిస్తారనే భరోసాతోనే వెళ్తారు. కానీ తీరా అక్కడికెళ్లి బాధలన్నీ చెప్ప
Read Moreఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్కు ఓటెయ్యరు
మునుగోడులో బీజేపీ గెలిస్తే..ఆ తర్వాత నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంల
Read Moreకేసీఆర్ పతనం ప్రారంభమైంది
సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ పతనం ప్రారంభమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మునుగోడు ఉప
Read Moreరేవంత్ చెప్పిన మాటలు అక్షరాలా తప్పు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో మైనర్పై అఘ
Read Moreగాంధీ భవన్ లో ముగిసిన మునుగోడు ఆశావహుల భేటీ
గాంధీ భవన్ లో నిర్వహించిన మునుగోడు ఆశావహుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆశావహుల వ్యక్తిగత అభిప్రాయాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత
Read Moreఓవైసీ, రాజాసింగ్ ప్రజలను రెచ్చగొడుతున్నరు
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. ఇప్పటికే తాను, రేవంత్ రెడ్డ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అక్రమ కేసులు
బాసర ట్రిపుల్ ఐటీలో తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ జర
Read More












