
Revanth reddy
రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు : కిశోర్ కుమార్
యాదాద్రి, తుంగతుర్తి, వెలుగు: రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారం
Read Moreరైతుల నోటిబుక్క ఎత్తగొట్టింది.. కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపింది: హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్పార్టీ ఎత్తగొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ
Read Moreపేపర్ లీకేజీల్లో కేసీఆర్ బంధువులు.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు: రాహుల్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల్లో కేసీఆర్ బంధువులున్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పేపర్ లీకులకు పాల్పడి నిరుద్యోగు
Read Moreకేసీఆర్ ఉంటే ఐదు వేలే.. ఓడితే 15 వేలు వస్తయ్
రైతు బంధు నిలిపివేతపై రేవంత్ రెడ్డి హరీశ్రావు మాటలతోనే రైతు బంధు ఆగింది ఖాతాలో డబ్బులు వేయాలని మేమే ఈసీని కోరాం కొలువులు రావాలంటే కేసీఆర్, క
Read Moreకొత్త ట్రెండ్.. హామీల బాండ్ .. 40-50 నియోజకవర్గాల్లో బాండ్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: ఆరు ప్రధాన హామీలతో కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా గ్యారెం
Read Moreభారత్ జోడో యాత్రతోనే .. తెలంగాణలో పుంజుకున్నం: జైరాం రమేశ్
ఆ 12 రోజుల యాత్ర ఈక్వేషన్లు మార్చింది: జైరాం రమేశ్ రాష్ట్రంలో రైతులే కాదు.. నిరుద్యోగులూ చనిపోతున్నరు మోదీ ఓకే అన్నాకే ఈసీ రైతుబంధుకు అనుమతిచ్
Read Moreఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్కు మద్దతివ్వాలి: అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్ ,వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు బీఆర్ ఎస్ ను బొంద పెడతారని జేఏసీ చైర్మన్, టీఎంయూ ఫౌండర్, గౌరవ అధ్యక్షుడు అశ్వత
Read Moreనియంత పాలనను తరిమేందుకు జనం రెడీ.. కాళేశ్వరం, ధరణితో ప్రజలను దోచుకున్నరు: కోదండరాం
ఓటమి ఖాయమని కేసీఆర్, కేటీఆర్కు అర్థమైంది: ఆకునూరి మురళి తెలంగాణను ఆగం పట్టించిందే ఆ కుటుంబమని ఆరోపణ పదేండ్లలో నిర్బంధాలు, అరెస్టులు పెరిగాయి:
Read Moreరేవంత్ రైతుల పాలిట రాబందు: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందుగా మారిండని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్
Read Moreరైతుబంధును ఆపింది కాంగ్రెస్సే.. రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీశ్ రావు
రైతుల నోటి కాడి బుక్కను కాంగ్రెస్ పార్టీ లాగేసిందని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇటీవల రైతుబంధు నిధుల విడుదలకు అనుమతించిని ఈసీ.. 2023, నవంబర్ 27వ త
Read Moreమీరు రెడీనా : పోలింగ్ కోసం 2.50 లక్షల మంది సిబ్బంది..
నవంబర్ 30(గురువారం) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయిన ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ ర
Read Moreఅమరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : ప్రియాంక గాంధీ
అమరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిం దన్నారు కా
Read Moreషాద్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం: కేసీఆర్
ప్రజలు పరిణితితో ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని అన్నారు. ఆలోచించి ఓటు వేయండి
Read More