road accident

రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్‌సాగర్‌ అవుటర్‌ రిం

Read More

రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులపై

Read More

నాన్నా క్షమించు.. నిన్ను వదిలి వెళ్తున్నా.. ఆర్మీ దినోత్సవం రోజే జవాను మృతి

అనారోగ్యం పాలైన తండ్రిని చూసేందుకు వచ్చిన ఆర్మీ జ‌వాన్ దుర‌దృష్ట వ‌శాత్తు ఓ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నిజమాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్

Read More

ఒకే చోట రెండు ప్రమదాలు..ఐదుగురు మృతి

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం హైవేపై శుక్రవారం రాత్రి ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు చనిపోయారు. టూ వీలర్ వెహికల్ పై వె

Read More

ప్ర‌మాద స్థ‌లిని ప‌రిశీలిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. కారు, లారీ ఢీకొని ముగ్గురు మృతి

Read More

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంభాల్‌లో ఆగ్రా-మొరాదాబాద్ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌ ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మం

Read More

ప్యాసింజర్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజ

Read More

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్తున్న

Read More

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఇవాళ(సోమవారం) ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమ

Read More

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

హైదరాబాద్: సిటీ శివార్లలో చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించ

Read More

పత్తి చేనులో పనికోసం వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపక్కన పడి.. ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ ఆర్తనాదాలు పట్టించుకునే దిక్కు లేకపోవడంతో పెనుగులాడి తుదిశ్వాస విడిచిన బాధితులు కర్నూలు:

Read More

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం:14 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌-లక్నో రహాదారిపై  ట్రక్కును ఓ జీపు ఢీ కొనడంతో 14 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు చ

Read More