school
నేరడిగొండ కేజీబీవీలో మరోసారి పప్పులో పురుగులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరోసారి పప్పులో పురుగులు వచ్చాయి. డీఈఓ, సెక్టోరియల్ ఆఫీసర్ల సమక్షంలోనే వంటలు
Read More‘నృపతుంగ’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. వివేక్ వెంకటస్వామికి సన్మానం
కాచిగూడలోని నృపతుంగ విద్యా సంస్థలో తాను ఇంటర్ చదువుకున్నానని.. ఈ కాలేజీతో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవ
Read Moreచదువుకున్న స్కూల్ను పరిశీలించిన బండి సంజయ్
కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. తాను చదువుకున్న
Read Moreటాయిలెట్ వస్తదని అసలు మంచినీళ్లే తాగుతలేం : మైలారం హైస్కూల్ స్టూడెంట్స్
మంచిర్యాల జిల్లా మైలారంలో విద్యార్థుల నిరసన బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ స్టూడెంట్స్ బుధవ
Read Moreనువ్వు బడికచ్చేదాక నేను లేవ! :స్టూడెంట్ ఇంటి ముందు టీచర్ నిరసన
పది రోజులుగా స్కూల్కు రాని ఎస్సెస్సీ స్టూడెంట్ చెప్పినా స్పందించని పేరెంట్స్ ఇంటికి వెళ్లి బైఠాయించిన టీచర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘ
Read Moreవిద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు: సీపీ సీవీ ఆనంద్
త్వరలో సర్కార్ తీసుకొస్తుంది: సీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్: డ్రగ్స్ స్మగ్లింగ్, దందా, వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్ర
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
సత్తుపల్లి, వెలుగు: వంద పడకల ఆసుపత్రి పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్ర
Read More24 గంటలైనా దొరకని 10 ఏళ్ల చిన్నారి ఆచూకీ
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. 4వ తరగతి చదువుతున్న ఇందు అనే చి
Read Moreజవహర్నగర్లో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో 10 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ అవడం కలకలం రేపింది. 4వ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నా
Read Moreఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 44మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జూలూరుపాడు ప్
Read Moreటాస్క్ ఫోర్స్ టీం ఉత్తర్వులను హోల్డ్లో పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్
Read Moreవిద్యార్థిపై ఉడ్ డస్టర్ విసిరిన టీచర్.. తీవ్రగాయం.. 3 కుట్లు
ల్యాబ్లో జారిపడ్డానని చెప్పాలని బెదిరింపు స్కూల్కు వెళ్లి ఫర్నిచర్ధ్వంసం చేసిన పేరెంట్స్ కరీంనగర్లోని శ్రీచైతన్య స్కూల్లో ఘటన
Read More












