secunderabad
సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆగస్టు వరకు పొడిగింపు
భారతీయ రైల్వే సమ్మర్ స్పెషల్ ప్రత్యేక రైళ్లను ఆగస్టు వరకు పొడిగించారు.తిరుపతి, హైదరాబాద్, విజయవాడసహా ఇతర రూట్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి
Read Moreకేసీఆర్ వెనక్కి.. కేటీఆర్ ముందుకు!
రూటు మార్చిన బీఆర్ఎస్ సర్కారు గతంలో కేంద్ర సమావేశాలకు సీఎం డుమ్మాలుఇప్పుడు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీలు.. వినతి పత్రాలు కేంద్రం నిర్వహ
Read Moreహైదరాబాద్లో జూన్ 26 నుంచి 22 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
హైదరాబాద్ : హైదరాబాద్లో జూన్ 26వ తేదీ నుంచి 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు ప
Read Moreపూరీ‑అయోధ్య‑ కాశీ రూట్లలో.. మరో మూడు భారత్ గౌరవ్ రైళ్లు
సికింద్రాబాద్, వెలుగు: పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ ట్రైన్ల సంఖ్యను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస
Read Moreపిల్లల దత్తత విషయంలో గొడవ.. క్షణికావేశంలో భార్యను చంపిన భర్త
హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పిల్లలను దత్తత తీసుకునే విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యను చంపేశాడో
Read Moreదారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ ఘట
Read Moreవిషాద సంఘటన..8వ అంతస్తు నుంచి కవలను పడేసి తల్లి ఆత్మహత్య
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని జీవై రెడ్డి బస్తీలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు భరించలేక డబు
Read Moreజూన్ 26 వరకు సికింద్రాబాద్ నుంచి 28 రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు ; హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ట్రాక్ మెయింటెన్స్ పనుల కారణంగా సికింద్రాబాద్నుంచి వివిధ ప్ర
Read Moreపూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. పూరీ యాత్రీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 18వ తేదీ నుం
Read Moreరైలు ఎక్కుతుండగా చోరీ..60 లక్షల డైమండ్ నెక్లెస్తో జంప్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఒకటో ప్లాట్ ఫాం నంబర్ దగ్గర రైలు ఎక్కుతుండగా ఓ వృద్దురాలి హ్యాండ్ బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్
Read Moreకంటోన్మెంట్ ఏరియాలో.. మంచినీటి కష్టాలు
జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు మధ్య సమన్వయ లోపం ఫలితంగా నాలుగు రోజులకోసారి సరఫరా అల్లాడుతున్న జనం కంటోన్మెంట్,
Read Moreజూన్ 17న.. 22 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు
హైదరాబాద్ : హైదరాబాద్ జంట నగరాల మధ్య సేవలందించే పలు ఎంఎంటీఎస్ రైళ్లను నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకట
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు నూతన హంగులు జోడిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 720 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మో
Read More












