secunderabad

తెలంగాణను అభివృద్ది చేసే అదృష్టం నాకు దక్కింది : మోడీ

ఏపీ, తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించామని ప్రధాని  మోడీ అన్నారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరంతో కలిపామని అన్

Read More

సికింద్రాబాద్ లో వందేభారత్ రైలు ప్రారంభించిన మోడీ

హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.  సికింద్రాబాద్ తి

Read More

మీరు రాకపోయినా... మీ సీటు మీదే.. ప్రధాని మోడీ పక్కన.. సీఎం కేసీఆర్ కుర్చీ

ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప

Read More

Narendra Modi : ఇయ్యాల హైదరాబాద్ కు ప్రధాని మోడీ

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే బహిరంగ సభలో రూ.11,355 కోట్ల విలు

Read More

మోడీ సభకు వర్షం అడ్డంకిగా మారుతుందా

ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Modi) హైదరాబాద్ (Hyderabad)లో ఏప్రిల్ 8వ తేదీన పర్యటిస్తారు. రెండు గంటల పాటు మోడీ సికింద్రాబాద్లో ఉండనున్నారు. ఉద

Read More

మోడీ పర్యటన క్రమంలో ఫ్లెక్సీల కలకలం

మోడీ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల కలకలం. ప్రధాని మోడీ పర్యటించే సికింద్రాబాద్ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఎల

Read More

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్,వెలుగు: ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో  రాష్ట్ర పోలీసులు అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. శనివారం సికింద్రా

Read More

సికింద్రాబాద్ లో మోడీ సభ తర్వాత పెను మార్పులు: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

Read More

6.5 కిలోల వెండి నగలు మాయం!

గణపతి దేవాలయ అర్చకుడి సస్పెన్షన్ సికింద్రాబాద్, వెలుగు :  సికింద్రాబాద్ గణపతి దేవాలయ అర్చకుడు మురళీ కృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ

Read More

డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

సికింద్రాబాద్ వారాసిగూడ బివికే రెడ్డి హాస్పటల్లో నిండు గర్భిణి మృతి చెందింది. మార్చి 21 మంగళవారం ఉదయం 6 గంటలకు డెలివరీ కోసం బివికే రెడ్డి హాస్పిటల్ కు

Read More

ఏడాదిలో నాలుగు భారీ ఫైర్​ యాక్సిడెంట్లు ..అన్నీ సికంద్రాబాద్ లోనే..

29 మంది అగ్నికి ఆహుతి.. వీరిలో ఇద్దరి చివరి చూపు కూడా దక్కలే పరిహారంతో సరిపెడుతున్న ప్రభుత్వం, బల్దియా ఘటనలు జరిగిన టైంలో హడావుడి చేసి వదిలేస్త

Read More

స్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు వాసులే

వరంగల్‍, మహబూబాబాద్‍, నర్సంపేట, వెలుగు: నిండా 25 ఏండ్లు లేవు.. పనికి పోతే కానీ పూట గడవని కుటుంబాలు.. ఇంటికి ఆసరాగా ఉండేందుకని ఒకరు.. ఎస్స

Read More

జనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్ 

సచ్చినోళ్ళకు సంతాపం.. బతికిఉన్నోళ్లకు పరిహారం అన్నట్లున్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.&nb

Read More