secunderabad
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కాసేపటి క్రితమే ఉజ్జయిని మహంకాళి &nbs
Read Moreమహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి
లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ..మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళీ అమ్
Read Moreహైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్
గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం (జులై 9) ఉదయం 6 నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, బ
Read Moreప్రయాణికులతో సికింద్రాబాద్ కు చేరుకున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ : అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. ప్రమాదస్థలం నుంచి11 బోగీల్లో ప్రయాణికులను తీ
Read Moreఆ లేఖ వచ్చిన వారం రోజుల్లోనే ఫలక్నుమా రైల్లో మంటలు.. ప్రమాదమా లేక కుట్రా ?
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లోని మంటలు చెలరేగి ఆరు బోగీలు తగలబడటం వెనక.. ఏమైనా కుట్ర ఉందా లేక ప్రమాదమా అనేది ఇప్పుడు చర్చ
Read Moreసిగరెట్ వల్లే.. ఫలూక్నుమా రైల్లో మంటలు వచ్చాయా?!
పశ్చిమ బెంగాల్ హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలుక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు బోగీలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఎస్
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడు నెలల బాబు కిడ్నాప్
మద్యం మత్తులో దంపతుల మధ్య గొడవ అదును చూసి బాబును ఎత్తుకెళ్లిన మహిళ కిడ్నాపర్ చెన్నైలో ఉన్నట్లు పోలీసుల అనుమానం సికింద్రాబాద్, వెలుగ
Read Moreఅంతిమ వీడ్కోలులో వివక్ష!
మనం చేసే పనులను బట్టి మన అంతిమ యాత్ర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో దహన సంస్కారాలు జరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అంతిమ వీ
Read Moreఎలక్ట్రికల్ వైర్ తెగి నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు
కారేపల్లి,వెలుగు : రైల్వే ఎలక్ట్రికల్ వైర్ తెగడంతో సికింద్రాబాద్..మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు శనివారం కారేపల్లి రైల్వేస్టేషన్లో మూడు గం
Read Moreప్రగతి భవన్ కాదు.. కల్వకుంట్ల భవన్.. అధికారంలోకి రాగానే ప్రజల భవన్ గా మారుస్తం: కిషన్ రెడ్డి
ప్రగతి భవన్ కాదు.. కల్వకుంట్ల భవన్ అధికారంలోకి రాగానే ప్రజల భవన్ గా మారుస్తం: కిషన్ రెడ్డి బషీర్ బాగ్/సికింద్రాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్
Read Moreగోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో మరో ఐదుగురు అరెస్ట్
రూ.45 లక్షలు విలువైన 715 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం గతంలోనే పట్టుబడ్డ నలుగురు నిందితులు సికింద్రాబాద్, వెలుగు: ఐటీ అధికారులమని
Read Moreతండ్రికి తగ్గ తనయుడు: సెంచరీతో చెలరేగిన వివిఎస్ లక్ష్మణ్ కొడుకు
భారత దిగ్గజ క్రికెటర్ల తనయులు ఒక్కొక్కరిగా తెరమీదకు వస్తున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా తన క్రి
Read More11మంది బాల కార్మికులను రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు
కాజీపేట, వెలుగు : బిహార్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో 11మంది బాల కార్మికులను రెస్క్
Read More












