secunderabad
మోడీ పర్యటన క్రమంలో ఫ్లెక్సీల కలకలం
మోడీ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల కలకలం. ప్రధాని మోడీ పర్యటించే సికింద్రాబాద్ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఎల
Read Moreసికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్,వెలుగు: ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం సికింద్రా
Read Moreసికింద్రాబాద్ లో మోడీ సభ తర్వాత పెను మార్పులు: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
Read More6.5 కిలోల వెండి నగలు మాయం!
గణపతి దేవాలయ అర్చకుడి సస్పెన్షన్ సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ గణపతి దేవాలయ అర్చకుడు మురళీ కృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ
Read Moreడాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన
సికింద్రాబాద్ వారాసిగూడ బివికే రెడ్డి హాస్పటల్లో నిండు గర్భిణి మృతి చెందింది. మార్చి 21 మంగళవారం ఉదయం 6 గంటలకు డెలివరీ కోసం బివికే రెడ్డి హాస్పిటల్ కు
Read Moreఏడాదిలో నాలుగు భారీ ఫైర్ యాక్సిడెంట్లు ..అన్నీ సికంద్రాబాద్ లోనే..
29 మంది అగ్నికి ఆహుతి.. వీరిలో ఇద్దరి చివరి చూపు కూడా దక్కలే పరిహారంతో సరిపెడుతున్న ప్రభుత్వం, బల్దియా ఘటనలు జరిగిన టైంలో హడావుడి చేసి వదిలేస్త
Read Moreస్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు వాసులే
వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట, వెలుగు: నిండా 25 ఏండ్లు లేవు.. పనికి పోతే కానీ పూట గడవని కుటుంబాలు.. ఇంటికి ఆసరాగా ఉండేందుకని ఒకరు.. ఎస్స
Read Moreజనం చచ్చిపోతున్నా.. తండ్రీకొడుకులు స్పందించరా: బండి సంజయ్
సచ్చినోళ్ళకు సంతాపం.. బతికిఉన్నోళ్లకు పరిహారం అన్నట్లున్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.&nb
Read Moreసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ (Ministry of defence).
Read MoreTSPSC Paper Leak: కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి: బండి సంజయ్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ధనాపేక్ష వల్ల లక్షలాది మంద
Read MoreSwapnalok Fire Accident: మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలె
స్వప్న లోక్ కాంప్లెక్స్ ఫైర్ ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులక
Read Moreస్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదంపై అధికారుల నిర్లక్ష్యం
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని
Read Moreహైటెన్షన్ వైర్లు తగిలి పార్కులో వాకర్ మృతి
హైదరాబాద్ : సికింద్రాబాద్ పద్మారావునగర్ లో ఉన్న పార్క్ లో విద్యుత్ షాక్ తో ఓ వాకర్ మృతిచెందాడు. కిందపడిన హైటెన్షన్ వైర్లు తగలడంతో ప్రదీప్ అనే వ్యక్తి
Read More












