
secunderabad
Fire accident : అక్రమ నిర్మాణాల వల్లే ప్రమాదాలు : తలసాని
సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి
Read Moreయువతి మిస్సింగ్.. 50 రోజులు గడిచినా దొరకని ఆచూకీ లేదు
సికింద్రాబాద్లో అసిస్టెంట్ లోకో పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి ప్రభ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యమై 50 రోజులు గడుస్తున్నా
Read MoreFire accident : సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయా
Read Moreఒకే రోజు 4 బ్రాంచ్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: బెంగళూరుకు చెందిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) తెలంగాణలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని మాదాపూర్, కూకట్&z
Read Moreసరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయి
సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేసిందని సీపీఆర్ఓ రాకేశ్ తెలి
Read Moreసీరియల్ చైన్ స్నాచింగ్స్ కేసు.. పది రోజులైనా దొరకని దొంగలు
హైదరాబాద్, వెలుగు: సీరియల్ చైన్ స్నాచింగ్స్ కేసులో స్నాచర్లు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. మెట్రో స
Read Moreవందేభారత్ తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక : ప్రధాని మోడీ
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం
Read Moreవందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ
సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ వర్చువల్గా హాజరై ప్రారంభిం
Read Moreసికింద్రాబాద్ - వైజాగ్‘వందే భారత్’ రెడీ
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ – వైజాగ్ను కనెక్ట్ చేసే ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు ఆదివారం సికిం
Read Moreసంక్రాంతి రద్దీ : ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి
Read MoreVande Bharat Express : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక
తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. సికింద్రాబాద్ -విశాఖపట్టణం మధ్య నడిచే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను ఈ
Read Moreవారెవ్వా వందే భారత్ ఎక్స్ప్రెస్..ఫీచర్లు చూస్తే అదుర్స్
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను పలుకరించేందుకు వందే భారత్ రైలు వస్తోంది. ఈ నెల 19 నుంచి తెలంగాణ, ఏపీ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంద
Read Moreచలితో వణుకుతున్న తెలంగాణ ..అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం
Read More