secunderabad
ఆరుగురు స్టూడెంట్లకే ఆటోలో అనుమతి
హైదరాబాద్, వెలుగు: ఆటోల్లో ఆరుగురు స్కూల్ స్టూడెంట్లను మాత్రమే తీసుకువెళ్లేందుకు పర్మిషన్ ఉందని హైకోర్టుకు సిటీ ట్రాఫిక్
Read Moreకాసేపట్లో తెలంగాణ జాగృతి కమిటీలతో ఎమ్మెల్సీ కవిత భేటీ
హైదరాబాద్: తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఉద్యమం సమయంలో కీలకంగా పని చేసిన తెలంగాణ జాగృతి.. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు సైలెంట్ అయిపోయింది. కేవల
Read Moreఅధికారుల తీరుపై బీజేపీ నేత వినూత్న నిరసన
దేవాలయాల నిర్వహణలో దేవాదాయ శాఖ అధికారుల తీరుకు ఓ బీజేపీ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సికింద్రాబాద్ కు చెందిన బీజేపీ నాయకుడు శ్యామ్ సుందర్ అబిడ్
Read Moreపీడిత వర్గాల అభ్యున్నతికి ఈశ్వరీ భాయి కృషి చేసిన్రు : గీతారెడ్డి
సమాజంలో నిస్వార్థంగా పనిచేసిన వారికి మరణం ఉండదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లి సర్కిల్లో ని
Read Moreఎమ్మెల్యే తిట్టాడని.. కన్నీరు పెట్టిన మహిళా కార్పొరేటర్
హైదరాబాద్: తన సొంత పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అసభ్యంగా తిడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని అధికార టీఆర్ఎస్ పార్టీ
Read Moreసికింద్రాబాద్లో కిషన్ రెడ్డి పాదయాత్ర
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలపేట్, మెట్టుగూడలో కిష
Read Moreకస్తూర్భా కళాశాలలో గ్యాస్ లీక్.. విద్యార్థినులకు అస్వస్థత
సికింద్రాబాద్ మారేడ్ పల్లి కస్తూర్భా కాలేజీలో గ్యాస్ లీకై పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో వి
Read Moreఈ నెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం:మంత్రి తలసాని
సికింద్రాబాద్ లోని బన్సీలాల్పేట మెట్లబావిని నవంబర్ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెట్లబావి పునరుద్ధ
Read Moreట్రాఫిక్ ఫైన్లు తప్పించుకునేందుకు జిమ్మిక్కులు
హైదరాబాద్: నగరంలో అనేక వాహనాలు రూల్స్ కు విరుద్ధంగా తిరుగుతున్నాయి. కట్టడి లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి తోడు శాంతిభద్రతల సమస్యలు
Read Moreస్కూల్ నుంచి సస్పెండ్ చేశారని..టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య
సికింద్రాబాద్, వెలుగు: స్కూల్కు సెల్ఫోన్ తీసుకెళ్లినందుకు పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేయడంతో మనస్తాపం చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ రైలు
Read Moreమూడున్నర నెలల తర్వాత ఓపెన్ అయిన రసూల్ పురా రోడ్డు
మూడున్నర నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలోని రసూల్ పురా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రార
Read Moreప్రతి కుటుంబం సంతోషాలతో విరాజిల్లాలి:మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంప్రదాయ బద్దంగా పంచెకట్టులో పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. దివాళీ పండుగ ప్రజల జీవితాల్లో
Read Moreదీపావళి వేడుకల్లో మంత్రి తలసాని కుటుంబ సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దివాళీ వేడుకలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాద
Read More












