secunderabad

సికింద్రాబాద్-అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబ్ బెదిరింపు

సికింద్రాబాద్ నుండి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో  బాంబ్ పెట్టినట్లు  కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5:50 గంటలకు

Read More

లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్

సికింద్రాబాద్: ఇంటి నిర్మాణానికి అనుమతి అడిగిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది ఓ మహిళా ఆఫీసర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దశరథ రామిరెడ్డి అనే వ్యక

Read More

రెచ్చిపోయిన దొంగలు.. సికింద్రాబాద్ లో భారీ చోరీ

సికింద్రాబాద్ అల్వాల్లో దొంగలు రెచ్చిపోయారు. లోతుకుంటలోని లక్ష్మీనగర్లో ఒకే రోజు 4 ఇళ్ళల్లో చోరీలు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లడంతో చేత

Read More

పండుగ సీజన్.. పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా

Read More

కిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కు

Read More

పోస్ట్ మార్టమ్ లో తేలిన అసలు నిజం: భార్య అరెస్ట్

హైదరాబాద్: భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ లోని తుకారం గేట్ లో డిసెంబర్-26న భర్త రవికుమార్ ను తీగతో ఉరివేసి చంపిన అతడి భార

Read More

గాలి నుంచి తీసిన నీరు: తాగాలంటే సికింద్రాబాద్ పోవాల్సిందే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాంట్ ప్రారంభించిన రైల్వే జీఎం గజానన్ ఎనిమిది రూపాయలకే లీటర్ బాటిల్ గాలి నుంచి నీళ్లను తీసి ప్రయాణికులకు అందిస్తోంది

Read More

సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ నగర్ కు చెందిన రామయ్య, దామోదర్ ర

Read More

అర్ధరాత్రి బోయిన్ పల్లిలో భారీ చోరీ

సికింద్రాబాద్… ఓల్డ్  బోయిన్ పల్లిలో  అర్ధరాత్రి  భారీ చోరీ  జరిగింది.  తాళాలు వేసి  ఉన్న ఇంట్లో   దొంగతనానికి  పాల్పడ్డారు  దొంగలు. మూడు కిలోల బంగారం

Read More

బేగం పేట్ – సికింద్రాబాద్ ల మధ్య భారీ ట్రాఫిక్ జామ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దుతుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.  అధిష్టానం పిలుపు నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనాయకులు, సీనియర

Read More

సాగర్‌ ఎడమ కాల్వలో కారు వెలికితీత : ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం చాకిరాల దగ్గర నిన్న రాత్రి నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారును ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెలికితీసింది. క

Read More