శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు దోపిడీ

శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు దోపిడీ

సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలోని రెజిమెంటల్ బజార్‌‌లో దొంగలు.. పట్టపగలే ఇల్లు దోచేశారు. శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా.. ఇల్లంతా గుళ్ల చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇంటి తాళాలు పగలగొట్టి.. బంగారంతో పాటు నగదు దోచుకెళ్లారని చెప్పారు. రూ.7 లక్షల డబ్బు, ఐదు తులాల బంగారం దొంగిలించారని అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల సహాయంతో దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

9 రోజుల్లో రూ.5.60 పెరిగిన పెట్రోల్

భారీగా పడిపోయిన విరాట్ బ్రాండ్ వాల్యూ

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ