
Sharmila
పంజాగుట్ట పీఎస్ లో షర్మిలపై కేసు నమోదు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారని పంజాగుట్ట పీఎస్ లో ఆమెపై కేసు నమోదు చేశార
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల
కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్లు అమ్ముడుపోయాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పా
Read Moreకేసీఆర్ వ్యవసాయాన్ని నాశనం చేసిండు : షర్మిల
హనుమకొండ జిల్లా: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
దాడి చేస్తే ప్రతి దాడులకు సిద్ధం దేశ ప్రజల ఒత్తిడి మేరకే బీఆర్ఎస్ మినిస్టర్ గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్, వెలుగు : ఇన్ని రోజులు బీజేప
Read Moreతెలంగాణలో గుడులు, బడులకన్నా.. బార్లు, బీర్లే ఎక్కువ : షర్మిల
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు వైఎస్సార్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకువస్తానని వెల్లడి సైదాపూర్/హుజూరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు గౌరవం ల
Read Moreకరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
కరీంనగర్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 211వ రోజుకు చేరుకుంది. మానకొండూరు నియోజకవర్గం
Read Moreఅత్తగారి ఊరికి కూడా కేసీఆర్ న్యాయం చేయలే : షర్మిల
కరీంనగర్: అత్తగారి ఊరికి కూడా పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్ర
Read Moreవైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల నైట్ హాల్ట్ షెల్టర్ కూల్చివేతపై ఆగ్రహం
ధర్మారం, వెలుగు: ‘పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకొని దాడులు చేయడం కాదు.. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలి’ అని వైఎస్సార్టీపీ చీఫ్
Read Moreరాష్ట్రాన్ని గాలికొదిలి దేశాన్ని ఉద్ధరిస్తవా?
సీఎం తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు: షర్మిల ఎమ్మెల్యే బాల్క సుమన్ బానిస సుమన్గా మారిండు బెల్లంపల్లి రూరల్/జైపూర్, వెలుగు
Read Moreరూ.100 లేవన్న బాల్క సుమన్ కు.. వందల కోట్లు ఎట్లొచ్చినయ్:షర్మిల
దొర పక్కన కూర్చొనే సరికి బాల్కసుమన్ కు దొర పోకడలు వచ్చాయి:షర్మిల మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్
Read More199వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
మంచిర్యాల జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 199వ రోజు కొనసాగుతోంది. లక్షెట్టిపేట నుంచి ప్రారంభమైన పాదయ
Read Moreమోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల
మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభల
Read Moreవేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది ? షర్మిల
జగిత్యాల జిల్లా: కేసీఆర్ వేములవాడ రాజన్నకే శఠగోపం పెట్టారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దక్షిణ భారతంలో కాశీ లాంటి పవిత్ర పుణ్య
Read More