siddipet district

సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ జిల్లా టీఎన్జీవొస్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్,  కార్యదర్శి కోమండ్

Read More

ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం

రాములపల్లి వద్ద బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు  ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

Read More

అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నరు: పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని బీజేపీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజలకు రాముడి అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతోందని మంత్రి పొన్న

Read More

పొన్నం ప్రభాకర్, కేటీఆర్లకు కండ కావరం ఎక్కువైంది: బండి సంజయ్

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట

Read More

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో ఆదివారం(ఫిబ్రవరి 18) కావడంతో ఆలయాన

Read More

నేత్రపర్వంగా వసంత పంచమి

    వర్గల్‌ విద్యాధరికి పోటెత్తిన భక్తులు     అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు      &n

Read More

సుడా ప్లాట్లు సేల్​ అయితలేవ్! సిద్దిపేటలోని మెగా వెంచర్​పై నీలి నీడలు

    101 ప్లాట్లలో ఏడాదిగా అమ్ముడుపోయింది 21 మాత్రమే..     అందులో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు జరిగింది 9 ప్లాట్లకే..&nbs

Read More

వరి రైతులకు గుడ్​న్యూస్.. పొలం వద్దే బియ్యం పట్టించుకోవచ్చు

   టూ ఇన్ వన్ హార్వెస్టర్ తయారుచేసిన యువకుడు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన అమరేందర్ వరి రైతులకు

Read More

ఇథనాల్​ ఫ్యాక్టరీ ఉన్నట్లా.. లేనట్లా?

    పక్షం రోజుల్లో మూడు సార్లు గ్రామస్తుల ఆందోళన     గుగ్గిళ్లలో రెండు నెలలుగా సాగుతున్న వివాదం బెజ్జంకి, వెలు

Read More

టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం..దగ్ధమైన హోటల్ సామగ్రి 

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ దర్శిని టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం టిఫిన్ తయారు చేయడానికి సిబ్బంది గ్య

Read More

ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి: హరీశ్‌రావు

ప్రతిపక్షాలను బద్నాం చేయడంపైనే కాంగ్రెస్‌ దృష్టి సారించిందని మాజీ మంత్రి హరీష రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే.. ఎన్నో

Read More

గడువు ముగిసినా..సీఎంఆర్ ​కంప్లీట్ ​చేయలే

    సిద్దిపేట జిల్లాలో 2.55 లక్షల మెట్రిక్​ టన్నులు అప్పగించాల్సిన మిల్లర్లు      తనిఖీలు కొనసాగుతున్నా ఖాతర్

Read More

పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పెంచండి

హుస్నాబాద్​, వెలుగు : తమ పదవీకాలాన్ని మరో రెండేండ్లు పొడిగించాలని పలువురు సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. తాము ఎన్నికయ్యాక ఎనిమిది నెలలు గడిచిపోయినా చ

Read More