siddipet district

బావిలో పడ్డ కారు: తల్లీకొడుకు, గజ ఈతగాడు మృతి

సిద్ధిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ దగ్గర బావిలో పడిన కారు ఘటనలో ముగ్గురు చనిపోయారు. కారులో ఉన్న ఇద్దరితో పాటు వారిని కాప

Read More

సిద్దిపేట జిల్లాలో బావిలో పడ్డ కారు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చిట్టాపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బావిలో పడింది. కారు బయటకు తీసే ప్రయత్నం చే

Read More

అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

తీవ్ర గాయాలతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి సిద్దిసేట జిల్లా: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాల

Read More

రైతు నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

కొమురవెల్లి, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకొంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన లైన్​మన్ ​ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ వివరాల ప్రకారం..

Read More

వడ్ల దొంగలు బయటికొస్తన్రు!

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: గత యాసంగి కొనుగోళ్లలో తప్ప, తాలు పేరిట  రైతులను, నకిలీ ట్రక్​షీట్ల పేరిట ప్రభుత్వాన్ని కోట్లలో ముంచిన ఘటనలు రాష్ట

Read More

చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్

Read More

5 లక్షలకే అరకిలో బంగారం  ఇస్తామని మోసం

రామాయంపేట, వెలుగు: అర కిలో బంగారం రూ.5 లక్షలకే అమ్ముతామంటూ నకిలీ బంగారం అంటగట్టి పైసలతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామాయంపేట ఎస్సై రా

Read More

మనం గొర్లు బర్లు కాసుకుంటనే బ్రతకాలా ?

బహుజన రాజ్యం కోసం తుదిశ్వాస వరకు పోరాడదాం బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్దిపేట జిల్లా: పేద బడుగు బలహీన వర్గాలు వారు గొర్ల

Read More

బాల్య వివాహాన్ని అడ్డుకున్నరు

కోహెడ (బెజ్జంకి), వెలుగు: పచ్చటి పందిట్లో మేళతాళాల మధ్య జరగాల్సిన పెళ్లి ఆఫీసర్ల రాకతో ఆగిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి  మండలం గుగ్గిళ

Read More

కుంటలో నీళ్లు చూసి సరదాగా ఈతకు దిగితే..

బురదలో కూరుకుపోయారు..  బురదలో నుంచి బయటపడలేక బావా బామ్మర్దుల మృతి సిద్దిపేట జిల్లా:  కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వ

Read More

కరోనాతో తల్లి మృతి.. అనాథలైన ఐదుగురు పిల్లలు

గజ్వేల్, వెలుగు: కరోనాతో తల్లి మృతి చెందగా ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన చినర్సని యాదయ్య, లక్ష్మి

Read More

టీఆర్ఎస్ బూటకపు పాలనపై చార్జిషీట్ విడుదల చేసిన బీజేపీ

సిద్దిపేట: టీఆర్ఎస్ బూటకపు పాలనపై చార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించ

Read More

అల్లుడి మరణ వార్త విని మామ గుండెపోటుతో మృతి

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన అల్లుడు ఆస్పత్రిలో చికిత్స ఫలించక చనిపోగా.. ఈ మరణవార్త విన్న ఆయన మామ కూడా గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఒకే కుట

Read More