
sircilla
మోడీ పైసా ఇయ్యలె.. బీజేపీనేమో మస్తు జేసినమంటోంది
సిరిసిల్ల, వేములవాడ రోడ్ షోల్లో మంత్రి కేటీఆర్ రెబల్స్ను నమ్మొద్దు.. టీఆర్ఎస్సోళ్లమంటరు గెలిచాక మళ్లీ పార్టీలోకి వస్తమంటే తీసుకోమని స్పష్టం రాజన
Read Moreబాలుడు మిస్సింగ్.. గంటల్లోనే పేరేంట్స్ కు అప్పగింత
ఓ బాలుడు తప్పిపోగా..తల్లిదండ్రలు డయల్ 100కి కాల్ చేశారు. స్పదించిన పోలీసులు కొన్ని గంటల్లోనే ఆ బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స
Read Moreరూ. 22.8 లక్షల దొంగనోట్ల పట్టివేత
ఒకరి అరెస్టు..ఇద్దరి పరారీ సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: దొంగనోట్లు మార్పిడి చేసే ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్ర
Read Moreమీరు వాడి మమ్మల్ని చెడ్డోళ్లను చేస్తున్నారు : KTR
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత , జౌళి శాఖ అధికారులతో ఎమ్మెల్యే కేటీఆర్ రివ్యూ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మీటింగ్ కావడంతో.. ప్రభుత్వ సిబ్
Read Moreనేతన్నే ఇక యజమాని.. రూ.380కోట్లతో కొత్త పథకం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెక్స్ టైల్, హ్యాండ్లూం పరిశ్రమ అధికారులతో కేటీఆర్ సమీక్ష జరిపారు. ఆ తర్వ
Read Moreనొప్పులతో వస్తే.. తిప్పలువెడ్తరా
పొద్దులు నిండగానే కరీంనగర్కు రెఫర్ ప్రసవ వేదనతో గర్భిణుల విలవిల ఫలితమివ్వని కేటీఆర్ ఆకస్మిక తనిఖీ హెల్త్ సె
Read Moreసర్కారు బడిలో పిల్లల్ని చేర్చిన జడ్జి
సిరిసిల్ల జిల్లా 9వ అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి జయరాజ్ ఆదర్శం సిరిసిల్ల టౌన్, వెలుగు: సర్కారు స్కూళ్లు చాలా బెటర్ అని తన ఇద్దరు బిడ్డల్ని వాటిల
Read More‘వెలుగు’ ఎఫెక్ట్.. రైతుకు పెన్షన్ పైసలు అందినై
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజయ్య అనే రైతుకు పెన్షన్ పైసలు ఇచ్చారు బ్యాంకు అధికారులు. వివరాల్లోకి వెళితే.. రాజయ్య బ్యాంకుకు క్రాప్ లోన్ బాకీపడ్
Read MorePSలో భార్య ఫిర్యాదు: రోడ్డుపై భర్త ఆత్మహత్యా యత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మేయిన్ రోడ్డుపై ఓవ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని హుటాహుటిన గవర్నమెంట్ హా
Read More16 మంది ఎంపీలను గెలిపిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా: కేటీఆర్
రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాల
Read Moreతెలంగాణ వల్లే దేశ రైతులకు మంచిరోజులొచ్చాయి : KTR
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. మిడ్ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ పట్టించుకో
Read MoreTRS ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం : KTR
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీల
Read Moreసిరిసిల్లలో ఇవాళ కేటీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లా : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కా
Read More