
TDP
విశాఖ ఉక్కు పోరాటంలో.. కలిసిపోయిన కేఏ పాల్ : జేడీ లక్ష్మీనారాయణ
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఆ ఇద్దరినీ కలిపింది. ఇద్దరిది వేర్వే భావజాలం.. వేర్వేరు పార్టీలు.. వేర్వేరు అభిప్రాయాలు అయినా.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ
Read Moreసెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreచంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో తమ హయాంలో కట్టిన ఇండ్లు ఇవి .. మీ ప్రభుత్వంలో
Read Moreనందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
అనంతపురంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఏపీలో ఉంది చెత్త
Read Moreవిరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలు అంటూ టీడీపీ ప్రచారం : వల్లభనేని వంశీ
తాను, కొడాలి నాని పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అవన్ని ప్రతిపక్షాల ఆరోపణలేనని
Read Moreముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రి
Read Moreకలిసి పోరాడుదాం.. ప్రతిపక్ష పార్టీలకు షర్మిల లేఖ
తెలంగాణలోని ప్రతిపక్షాలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలం
Read Moreవివేకా హత్యకేసు.. దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ : చంద్రబాబు
వైసీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని.. 175 స్థ
Read Moreఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్.. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారన
Read Moreఎన్టీఆర్కు మరణం లేదు..బాలకృష్ణ భావోద్వేగం
పేద ప్రజల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీని స్థాపించి..రాజకీయ విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్ర
Read Moreప్రధాని మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు
ఎన్టీఆర్ పేరిట వెండి రూ. వంద నాణెన్ని విడుదల చేసినందుకు ప్రధాని మోడీకి టీడీపీ జాతీయ అధక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపార
Read Moreసీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్
Read More