
TDP
మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతి
నల్గొండ అర్బన్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి(65) చనిపోయారు. మంగళవారం ఉదయం నల్గొండ రామగిరిలో ఉన్న ఆమె నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచార
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం టౌన్, వెలుగు: ఈ 25న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర
Read Moreపరిస్థితిని బట్టి పోటీ స్థానాలు నిర్ణయిస్తాం : చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల్లో పార్టీపై గుడ్విల్ ఉందని, దాన్ని ఓటు బ్యాంకుగా మారిస్తే సరిపోతదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నార
Read Moreఖమ్మం జిల్లాపై టీడీపీ నజర్
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న టీడీపీ ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్ పెట్టింది. తాను ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏపీకి
Read Moreజగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షను ప్రారంభించిన ఏపీ సీఎం
2వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి వరకు రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే జరుగుతుంద
Read Moreతెలంగాణలో టీడీపి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపు
ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి వచ్చేయండి: చంద్రబాబు టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద
Read Moreహైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు
దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పు
Read Moreఅనంత కలెక్టర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన (ప్రజ
Read Moreఅమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు
Read Moreఎంపీ లక్ష్మణ్ తో దివ్యవాణి భేటీ
సినీనటి దివ్యవాణి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు. వీరి భ
Read Moreఏపీలో కీలక పరిణామాలు.. మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు?
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జన సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘
Read Moreకాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు : హరీష్ రావు
మునుగోడు : 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ర
Read Moreమళ్లీ టీడీపీతో జనసేన పొత్తు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇవాళ జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీ పాలిటిక
Read More