Telangana government
ప్రజాపాలన అప్లికేషన్లకు రెడీగా ఉండాలి : సీహెచ్.శివలింగయ్య
జనగామ అర్బన్, వెలుగు : ప్రజా పాలన, ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకునేందుకు ఆఫీసర్లు రెడీగా ఉండాలని జనగామ కలెక్టర్&zwnj
Read Moreకల్లూరులో సదరం క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తా : మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు : దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కృషి చేస్తానని స
Read Moreకార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మణుగూరు, వెలుగు: సింగరేణి కార్మికులు మళ్లీ టీబీజీకేఎస్ మాయ మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిగరేణి గుర్తిం
Read Moreప్రజాపాలన కు ఏర్పాట్లు చేయాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన ప్రోగ్రామ్కు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఆఫీసర్లను కలెక్టర్ డాక్టర్
Read Moreదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ
పాలమూరు, వెలుగు : మోదీ నాయకత్వంలోనే భారత్ విశ్వ గురువు అవుతుందని, అందుకు మూడో సారి బీజేపీ గెలవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మ
Read Moreగంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు : మేఘా రెడ్డి
వనపర్తి, వెలుగు: నియోజకవర్గంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో
Read Moreగ్రామసభల ద్వారానే పేదలకు సంక్షేమ పథకాలు : పర్నికారెడ్డి
మరికల్, వెలుగు : గ్రామసభల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని నారాయణపేట ఎమ్మెల్యే పర్నికారెడ్డి సూచించారు. స
Read Moreప్రజలకు ఆరు గ్యారెంటీలు .. అందేలా నేతలు కృషి చేయాలి : పొన్నం ప్రభాకర్
నేరడిగొండ , వెలుగు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా నేతలు కష్టపడాలని, ఉద్యోగులను అనుసంధానం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక
Read Moreబంగారు సింగరేణిని .. అప్పులు తెచ్చుకునే దుస్థితికి తెచ్చిన్రు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణి డే రోజు సెలవు 250 గజాల స్థలంతో పాటు రూ. 20 లక్షల వడ్డీ లేని రుణం అండర్గ్రౌండ్లో పని చేసే యూత్
Read Moreసిద్దిపేటలో దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి : హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ఇస్తానన్న రూ.6 వేల పెన్షన్ను వెంటనే ఇవ్వాలని వారి పక్షాన కోరుతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్
Read Moreమంచిర్యాలలో జోన్ మారింది .. ప్రమోషన్ ఆగింది! ..
11 ఏండ్లుగా పదోన్నతులకు నోచుకోని వరంగల్ జోన్ అభ్యర్థులు మల్టీ జోనల్ సిస్టమ్తో2012 బ్యాచ్ 5వ జోన్ ఎస్సైలకు అన్యాయం మల్టీ జోన్ -1లోకి మెదక
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో చిరు భేటీ.. కాంగ్రెస్కు మెగాస్టార్ అభినందనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం (డిసెంబర్ 24న) కలిశారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవ
Read Moreకుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన.. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఐదు నెలల శరత్ అనే బాబు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్
Read More












