Telangana government

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం

హైదరాబాద్, వెలుగు: శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి చాలెంజ్‌‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం చేశార

Read More

ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్..రాజయ్యకు రైతు బంధు చైర్మన్.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా వారికి పదవులు కట్టబెడుతూ చల్లబరుస్తోంది. జనగామ టికెట

Read More

భగీరథ కార్మికులకు జీతాలివ్వని జీవీపీఆర్‌‌: నూకల వేణుగోపాల్​ రెడ్డి

మిర్యాలగూడ, వెలుగు:  మిషన్​ భగీరథ కార్మికులకు ఏపీకి చెందిన జీవీపీఆర్ సంస్థ ఐదు నెలలుగా జీతాలివ్వడం లేదని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు నూకల వే

Read More

సాగర్​ ఎడమ కాల్వకు నీళ్లియ్యాలి: ఇంద్రసేనారెడ్డి

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రిక్కల ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశ

Read More

బీసీబంధుకు బీఆర్‌‌ఎస్‌ వాళ్లే అర్హులా..?బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

యాదాద్రి, వెలుగు: బీసీ బంధుకు బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు మాత్రమే అర్హులా..? అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.  మంగళవారం భవనగిరి మున్సిపా

Read More

మరోసారి బీఆర్ఎస్​ను గెలిపించాలి: పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని 12వ డివిజన్ రాధాకృష్ణ నగర్

Read More

ములకలపల్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల భిక్షాటన

ములకలపల్లి, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజులుగా ములకలపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగ

Read More

నువ్వేదో పొడుస్తావని జనం గెలిపించలే.. పాలేరు ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాస్​ఫైర్

నేలకొండపల్లి, వెలుగు: పాలేరు కాంగ్రెస్​అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డ

Read More

మానకొండూరు కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు: మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం గన్నేరువరం మండలం జంగపల్లి

Read More

ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి

 కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లకు 5 శాతం ఐఆర్ ప్రకటించడం అన్యాయమని, కనీసం 20 శాతం ప్రకటించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రభుత

Read More

మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఒకసారి తప్పు చేస్తే 50 ఏళ్లు

Read More

పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు

మెదక్/శివ్వంపేట/కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లాలో దళిత బంధు పంపకాల పంచాయితీ నడుస్తోంది. దళితులందరికీ స్కీమ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేస్తామని

Read More

సిట్టింగుల్లో టెన్షన్.. మారుతున్న పొలిటికల్​ ఈక్వేషన్స్​

పబ్లిక్​కు దగ్గరయ్యేందుకు అధికార పార్టీ  ఎమ్మెల్యేల పాట్లు నాలుగు స్థానాల్లో హైకమాండ్​ క్యాండిడేట్లను మార్చుతోందని పబ్లిక్​లో టాక్ మహబూ

Read More