Telangana governor
తెలంగాణ అభివృద్ధిలో.. బెంగాలీల పాత్ర కీలకం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ల మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. పలువురు ప్రముఖ బెంగాలీలకు తెలంగాణతో  
Read Moreగవర్నర్ పెండింగ్ బిల్లుల కేసును ముగించిన సుప్రీం కోర్టు
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివరణ కోసం గవర్నర్ కు బిల్లులు తిప్పి ప
Read Moreప్రీతి కేసులో మెడికల్ కాలేజీ పై గవర్నర్ సీరియస్
డాక్టర్ ప్రీతి ఘటనతో మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళి సై దృష్టి సారించారు. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూన
Read Moreవైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి : తమిళి సై
కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని గవర్నర్ తమిళిసై అన్నారు. క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంను ప్రారంభించిన అనంతరం ఆమె రాజ్ భవన్
Read Moreఅధ్యాపకుల భర్తీకి అనుమతి ఇవ్వండి.. గవర్నర్కు వినతి
పదేళ్లుగా అధ్యాపకుల నియామకాలు లేకపోవటంతో... రోజురోజుకూ యూనివర్శిటీల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు సీనియర్ ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుత
Read Moreబాధితుడికి చికిత్స చేసిన గవర్నర్ తమిళి సై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇటీవలే విమానంలో తీవ్ర అస్వస్ధతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత
Read Moreనా భర్త నెఫ్రాలజిస్ట్.. నేను గైనకాలజిస్ట్
బీబీనగర్ ఎయిమ్స్ 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించనున్న వైట్ కోర్ట్ వేడుకలకు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు. గవర్నర్&
Read Moreబీబీనగర్ ఎయిమ్స్కు తెలంగాణ గవర్నర్
నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. బీబీ నగర్ ఎయిమ్స్కు గవర్నర్ చేరుకున్నారు. బీబీనగర్ పట్టణ సమీపంలోని
Read Moreగవర్నర్ను పిలవకపోవడానికి కారణం ఏంటి ?
వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ క
Read Moreమేడారంలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ అతిపెద్ద జాతర మేడారం ఘనంగా సాగుతోంది. భక్తులు, రాజకీయ ప్రముఖులు మేడారంకు తరలివస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్&zwn
Read Moreమెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైదరాబాద్ ముందు
హైదరాబాద్, వెలుగు:తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని గవర్నర్&zw
Read Moreసంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై
ఇవాళ సంక్రాంతి పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.పల్లెటూళ్లకు జనం క్యూ కట్టడంతో పచ్చని పల్లెలు పండగ వాతావరణంతో త
Read Moreగవర్నర్ తమిళిసై ఇంట భోగి వేడుకలు
తెలుగు ప్రజలు ఘనంగా భోగి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. చెన్న
Read More












