ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం

ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం

తెలంగాణ గవర్నర్ తమిళిసై నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల కేసు హైకోర్టులో ఉన్నందున.. రిట్ పిటిషన్లు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.  తమిళిసౌ తాజా నిర్ణయంతో గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీ ల భర్తీకి బ్రేక్ పడింది.