Telangana News
పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్ నిలవాలి : ఇలా త్రిపాఠి
ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్ నిలవాలని జిల్లా ఎన్ని
Read Moreదెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి
జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక
Read Moreసూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన
Read Moreరాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు
Read Moreఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు : ఎస్.వెంకటరావు
సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ
Read Moreనీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు
గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన
Read Moreచెక్ పోస్ట్, పోలీస్ స్టేషన్ లో సీపీ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీలు
కారేపల్లి, వెలుగు : మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను, కారేపల్లి పోలీస్ స్టేషన్ ను ఖమ్మం సీపీ సునీల్ దత్ గురువారం ఆకస్
Read Moreదత్తత పాపను అందించిన కలెక్టర్
కరీంనగర్ టౌన్,వెలుగు : మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్ కు చెందిన దంపతులక
Read Moreప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో భూ ర
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసుతో..కల్వకుంట్ల ఫ్యామిలీ పీకల్లోతు మునిగింది : ఆది శ్రీనివాస్
రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నది వాళ్లే.. కేటీఆర్, హరీశ్ రావు మతిపోయి మాట్లాడుతున్నారు ప్రభుత్వ విప
Read Moreఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
కారేపల్లి, వెలుగు : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైరాలో
Read Moreపోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు.  
Read Moreమార్కండేయ వార్షికోత్సవాల్లో గడ్డం వంశీ కృష్ణ
ధర్మారం, వెలుగు : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరుగుతున్న శివభక్త మార్కండేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో గురువారం ప్రభుత్వ విప్ అడ్ల
Read More












