Telangana News
Summer Tour : ఎండాకాలం సెలవులకు తాతయ్య ఊరు వెళుతున్నారా..!
చిన్నప్పుడు మా తాత మస్తు కథలు చెప్తుండె. అవి వినడానికే నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతుండె. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఈసారి తాత దగ్గరికి పోయినప్ప
Read Moreబాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
లోక్ సభ వరంగల్ అభ్యర్ధి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ పొలిటీషియన్ కె.కేశవరావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన మార్చి 29వ తేదీ ఉదయం.. సీఎం రేవంత్ రెడ్డితో
Read Moreమాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు
హనుమకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హ
Read Moreఎండ ఎక్కువ ఉంది.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలె : సీతక్క
ఎండ తీవ్రత అధికంగా ఉందని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని కోర
Read Moreమద్నూర్ లో 13 లక్షల బంగారం రికవరీ
బాన్సువాడ, వెలుగు: మద్నూర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితున్ని అరెస్టు చేసి, సొమ్ము రికవరీ చేసినట్టు డీఎస్పీ సత్యనారాయణ చ
Read Moreతమ్ముడు చనిపోయిన దు:ఖంలోనూ పరీక్ష రాసిన అక్క
మరికల్, వెలుగు : అనారోగ్యంతో తమ్ముడు చనిపోయినా, పుట్టెడు దు:ఖంలోనూ అక్క టెన్త్ పరీక్ష రాసింది. మరికల్కు చెందిన కుర్వ రామాంజనేయులు కొడుకు అర్జున్(5)
Read Moreరెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భ
Read Moreరైలు కింద పడి ఈ ప్రేమికులు ఆత్మహత్య
బాసర రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ మృతులు నిజామాబాద్ వాసులు నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ప్రేమికులు
Read Moreకాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులు తిరిగివస్తున్నాయి. వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులంతా.. ఇప్పుడు తిరిగి సొంత
Read Moreగద్వాలలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం..10 లక్షల క్యాష్ మాయం
40 తులాల బంగారం, రూ.10 లక్షల క్యాష్ మాయం గద్వాల, వెలుగు : గద్వాల టౌన్లోని లింగం బాగ్కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ దొ
Read Moreఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. ఫోన్ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులే
Read Moreకొరట్పల్లిలో 42 డిగ్రీల ఎండ
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గురువారం డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి షురువయ్యాక ఇదే
Read More












