Telangana News
ప్రజలను వేధిస్తే వేటే.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి
Read Moreధ్వంసమైన తెలంగాణను మళ్లీ నిర్మిద్దాం ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్&zwnj
Read Moreసబ్సిడీలు తగ్గినయ్
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్ లో ఫుడ్, ఫర్టిలైజర్ సబ్సిడీలకు నిధులు తగ్గాయి. 2023–24 బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 8 శాతం తక్కువగా రూ. రూ. 3.69 లక్షల
Read Moreలోక్పాల్కు 33,సీవీసీకి 51 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్పాల్కు రూ.33.32 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. పోయ
Read Moreకేంద్ర మంత్రుల జీతభత్యాలకు రూ.1249 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం, దేశంలో పర్యటించే అతిథుల ఆతిథ్యం కోసం బడ్జెట్ లో రూ.1248.91 కోట్లు
Read Moreఊళ్లలోని నీళ్ల ట్యాంకులు పదిరోజులకోసారి క్లీనింగ్.. ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఊర్లల్ల తాగునీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తాగు నీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీల
Read Moreఖమ్మం ఎంపీ సీటుకు భట్టి భార్య దరఖాస్తు
భువనగిరికి అప్లై చేసుకున్న చామల కాంగ్రెస్ లోక్సభ టికెట్లకు 41 అప్లికేషన్లు హైదరాబాద్, వెలుగు : లోక్సభ ఎన్ని కల్లో పోటీ చేసే
Read Moreపదేండ్లలో కేంద్రంతో గ్యాప్ పెరిగి.. రాష్ట్ర అభివృద్ధి ఆగింది : మంత్రి వెంకట్రెడ్డి
కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్ నిర్లక్ష్యం: మంత్రి వెంకట్రెడ్డి కేంద్ర మంత్రులు గడ్కరీ, అనురాగ్ ఠాకూర్తో మంత్రి భేటీ ట్రిపుల్
Read Moreకేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.25,639 కోట్లు
న్యూఢిల్లీ, వెలుగు: 2024–-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.25,639 కోట్లు (2.102 శాతం) రానున్నాయి. అందులో కార్పొరేట
Read Moreబెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ నిఘా .. మేడారం జాతరతో ఫుల్ డిమాండ్
వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తీసుకొస్తున్న వ్యాపారులు ఎత్తు బంగారం’ పేరుతో దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు పక్కదారి పట్టకుండా అధి
Read Moreఐదేండ్లలో 2 కోట్ల ఇండ్లు కట్టిస్తం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రానున్న ఐదేండ్లలో గ్రామీణ నిరుపేదలకు 2 కోట్ల ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పీఎం ఆవాస్ యోజన
Read Moreజీళ్లచెర్వు ఆలయ భూముల్లో మట్టి దందా!
ప్రైవేట్ వెంచర్లకు, హైవేకు గ్రావెల్ తరలింపు గతంలో బీఆర్ఎస్ నేతల దందాకు అడ్డుచెప్పని ఆఫీసర్లు! కాంగ్రెస్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం
Read Moreపార్లమెంట్ ఎన్నికలపై పార్టీల ఫోకస్
నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల పైన ఆసక్తికర చర్చ రెడ్లకు ధీటుగా బీసీ, ఎస్టీలకు ఎంపీ టికెట్ల ప్రతిపాదన బీఆర్ఎస్, బీజేపీలో సామాజిక సమీకరణాల పై
Read More












