Telangana News

ఇంకా 11 శాతం  సీఎంఆర్ పెండింగ్..కామారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న గడువు

టార్గెట్​ రీచ్​ కాని 37 రైస్​ మిల్లులు ప్రభుత్వానికి చేరని 34,350 మెట్రిక్​ టన్నుల బియ్యం జుక్కల్ పరిధిలోని మిల్లుల నుంచే ఎక్కువగా రావాల్సి ఉంద

Read More

ఔటర్ చుట్టూ మినీ సిటీస్ .. సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు

 కొంతకాలం కిందటేహెచ్ఎండీఏ కసరత్తు  గత ప్రభుత్వంలో ప్రపోజల్స్​ పెండింగ్  హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ ​హైదరాబాద్ శివారు ప

Read More

బదిలీలకు రంగం సిద్ధం..కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రక్రియ షురూ

మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఆఫీసర్ల జాబితా పంపిన కలెక్టర్లు సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారి లిస్ట్ కూడా.. ఫిబ్రవరి రెండో వారంలో బద

Read More

జగిత్యాల బల్దియాలో .. అవిశ్వాసంపై యూటర్న్..?

స్పెషల్​ ఆఫీసర్​ పాలన ముప్పుతో వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

త్వరలో కొత్త రేషన్ కార్డులు .. సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడి

సిటీలో 40 శాతమే ఈ - కేవైసీ పూర్తి ఫిబ్రవరి ఆఖరు వరకు గడువు పొడిగింపు సిటీలో దాదాపు లక్ష వరకు బోగస్ కార్డులు ఏరివేత తర్వాత అర్హుల గుర్తింపు ఈజ

Read More

ఫట్టభద్రులు పట్టించుకోవట్లే! ..ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు

వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారుల డిలే..  ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 56,179 దరఖాస్తులు వెరిఫికేషన్ కంప్లీట్ అయినవి 4,137లోపు మాత్రమే గ

Read More

మేడారం జాతరకు  రోడ్లపై భద్రతా చర్యలు చేపట్టండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్​ సూచన​  ఫిబ్రవరి 10లోగా పనులు పూర్తి కావాలని డెడ్​ లైన్​ బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలి

Read More

ప్రజలకు డెవలప్​మెంట్​ కనిపించాలి : జూపల్లి కృష్ణారావు

నాగర్​కర్నూల్​ జడ్పీ మీటింగ్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశం నివేదికలు వినేందుకు సమావేశానికి రాలేదనే విషయం గుర్తిం

Read More

మామునూర్‍ ఎయిర్‍పోర్టుపై మళ్లీ ఆశలు

నిర్మాణానికి మరో 253 ఎకరాలు అడిగిన ఏఏఐ నిరుడు మే నెలలో భూములు పరిశీలించిన జిల్లా అధికారులు 373 ఎకరాలు బదలాయించాలని సీఎంను కోరిన కలెక్టర్‍

Read More

పత్తి కొనుగోళ్లపై ఇష్టారాజ్యం

నిర్ణయించిన ధర రూ.7,020 రైతులకు చెల్లిస్తున్నది రూ. 6,500 బిల్లుల జాప్యం.. దళారులకు వరం సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో పత్తి కొనుగోళ్ల

Read More

బైలాస్​కు విరుద్ధంగా టీఎన్జీవోస్ ఎలక్షన్లు

 సభ్యత్వ నమోదు పూర్తికాలే.. ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయలే..  జిల్లాలో 800 మంది ఉద్యోగులకు 500 మందికే సభ్యత్వం  లక్సెట్టిపేట, చెన్నూర్

Read More

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు సర్పంచ్లకే: సీఎం రేవంత్

వచ్చే వేసవిలో లాగునీటి సమస్య లేకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన సీఎం కీలక సూచన

Read More

రూ. 10 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత.. మహిళ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రైల్వే స్టేషన్ లో ఇద్దరు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారిని చెక్

Read More