Telangana News

రంజిత్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష

కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో అలప్పుజ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చ

Read More

అయోమయంలో వెంకటేశ్​ నేత.. ఈసారి టికెట్​ ఇవ్వరనే టాక్​

పెద్దపల్లి ఎంపీని దూరం పెడుతున్న బీఆర్ఎస్ ​హైకమాండ్ కాంగ్రెస్, బీజేపీల వైపు వెంకటేశ్ చూపు ప్రజలకు దూరం.. హైదరాబాద్​కే పరిమితం! మంచిర్యాల,

Read More

రైల్వే స్టేషన్ల పరిధిలో నిఘా పెంచాలి :  డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పరిధిలో నిఘా పెంచాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు.  ఈ మేరకు రైల్వేస్టేషన్ల పరిధిలో సెక్

Read More

పసికందుతో కలెక్టరేట్ ముందు నిరసన.. న్యాయం కోసం వస్తే సెటిల్​మెంట్ చేస్తానన్న ఎస్సై

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్​ముందు సోమవారం ఓ మహిళ చంటి బిడ్డతో నిరసనకు దిగింది. భర్త వదిలేశాడని పోలీసులను ఆశ్రయిస్తే.. ఎస్సై సెటి

Read More

దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో పాల్గొంటున్నాం.. సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికుల జేఏసీ నోటీస్

కోల్​బెల్ట్, వెలుగు: కాంట్రాక్ట్​ కార్మికులకు కనీస వేతనం, చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్​లు, రైతులకు నష్టం

Read More

మూడ్రోజులుగా వెయ్యి లీటర్ల పాలు పారబోశాం.. విజయ డెయిరీ ముందు పాడి రైతుల ధర్నా

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లోని పాడి రైతులు సోమవారం చేర్యాలలోని విజయ డెయిరీ కేంద్రం ముందు పాల డబ్బాలతో ధర్నాకు దిగారు

Read More

కేసీఆర్​ ఫాం హౌస్​ను ముట్టుకుంటే ఊరుకోం : గెల్లు శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ఫాం హౌస్​పై దాడులు చేస్తామన్న కాంగ్రెస్​నేత . సోమవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫాం హౌస్​ను ముట్టుకు

Read More

బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఆ పార్టీ నేతలు బీజేపీలోకి రండి : కిషన్​రెడ్డి

లోక్​సభ ఎన్నికల్లోపే రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించుకోండి ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఏప్రిల్ 14కు వారం అటు, ఇటుగా రాష్ట్రంలో ప

Read More

317 జీఓను సవరిస్తారా లేదా? ఎంపీ బండి సంజయ్ డిమాండ్

గంగాధర, వెలుగు: ఉద్యోగులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న 317 జీఓను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డి

Read More

కొండగట్టు అంజన్న ఆదాయం రెండింతలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా, నిర్వాహకులు పోటీపడ్డా

Read More

యాదాద్రి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.2.32 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీలను సోమవారం ఆలయ ఆఫీసర్లు లెక్కించారు. 25 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించ

Read More

 కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలె :  జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్,వెలుగు: బీసీ కులగణనపై బీజేపీ తనవైఖరి చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు రాముడు ఎంత

Read More

మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్ ..  సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ 

గండిపేట, వెలుగు: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శితో అమర్యాదగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్​ మహంతి సోమవారం రాత్ర

Read More