Telangana News
ఎటూతేలని భద్రాచలం పంచాయితీ
మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వ ప్రయత్నం వ్యతిరేకించిన ప్రజలు, ప్రతిపక్షాలు తర్వాత మూడు పంచాయతీలు చేయాలనే అంశం తెరపైకి.. ఇ
Read Moreవైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం.. ముగిసిన ధనుర్మాస పూజలు
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణ ఉత్సవం ఆదివారం కను
Read Moreఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
Read Moreఒక్క రోజే 1,861 స్పెషల్ బస్సులు నడిపినం: సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బస్సులు నడిపామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఒక్కరో
Read Moreకేరళ సీఎం కుమార్తె ఐటీ కంపెనీపై ఎంక్వైరీ
న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఓ ప్రైవేట్ కంపెన
Read Moreగ్రేటర్ వరంగల్లో ఆటో డ్రైవర్ను బలిగొన్న మ్యాన్హోల్
16వ డివిజన్ కీర్తినగర్ బొడ్రాయి వద్ద ఘటన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఐదు నెలల నుంచీ ఓపెనే... అధికారులకు చెప్పినా పట్టించుకో
Read Moreకొనసాగుతున్న ఐపీఓల సందడి
ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 5 కొత్త పబ్లిక్ ఇష్యూలు ముగియనున్న మూడు కంపెనీల ఐపీఓలు లిస్
Read Moreశోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్త.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి
సికింద్రాబాద్,వెలుగు: సినీ నటుడు శోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం శోభన్ బాబు 88వ జయం
Read Moreదావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
ఐటీ మంత్రి శ్రీధర్బాబు, ఆఫీసర్ల బృందం కూడా నేటి నుంచి ఈ నెల18 వరకు పర్యటన అంతర్జాతీయ పారిశ్
Read Moreసామాజిక శాస్త్రానికి విలువివ్వాలి
సమాజంలో మానవ మనుగడ గూర్చి క్లుప్తంగా వివరించేది సామాజిక శాస్త్రం. మానవుల మధ్య సంబంధాలు, సంప్రదాయాలు, సంస్కృతీ, కట్టుబాట్లను తెలుపుతూ పరిణామ క్రమంలో భా
Read Moreఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఇద్దరి అరెస్టు
వికారాబాద్, వెలుగు: ఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు వికారాబాద్ పట్టణంలో పట్టుకున్నారు.
Read Moreపదేండ్లలో లేని ప్రజల భాగస్వామ్యం
ఆధునిక కాలంలో దేశాభివృద్ధి అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రజలతో ఎంత దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటే అంత
Read Moreఇండియా వైపు బీసీల మొగ్గు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో బీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) లకుజరిగిన అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికి..దేశంలోని వివిధ సామాజిక
Read More












