Telangana News

దేవుడి​ భూముల రికార్డులు గాయబ్​ .. భూముల విలువ రూ. 10 కోట్ల పైనే 

రాయికల్‌‌లోని చెన్నకేశవనాథస్వామికి చెందిన 10 ఎకరాలు మాయం బీఆర్ఎస్​ సర్కార్‌‌‌‌ హయాంలో టెంపుల్​ భూములను పట్టించుకోలే

Read More

మసీదు కాంప్లెక్స్​లో సర్వేపై స్టే ఇవ్వలేం : సుప్రీంకోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ  జన్మభూమికి సంబంధించిన మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్&

Read More

ప్రజావాణి.. బల్దియాలో ఎన్నడు? .. నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం

కరోనా కంటే ముందు నిలిపివేత  కొత్త సర్కార్ కూడా ప్రోగ్రామ్​ అమలు  జీహెచ్ఎంసీలో పట్టించుకోని ఆఫీసర్లు ప్రజాభవన్​కు సిటీ జనాలు భారీగా

Read More

చిన్నయ్య అనుచరులతో ప్రాణహాని ఉంది: షెజల్

  ఆరిజిన్ డెయిరీ సీఏవో షేజల్  బెల్లంపల్లి పీఎస్​ఎదుట ఆందోళన ..ఫిర్యాదు   బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా

Read More

రిమ్స్​ డైరెక్టర్​ను సస్పెండ్​ చేయాలె.. లేదంటే ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తం

ఆయనను పక్కన పెట్టుకుని ఎంక్వైరీ చేసుడేంది ?  కమిటీ తీరుపై రిమ్స్​ మెడికోల ఫైర్​ రెండో రోజు డ్యూటీల బహిష్కరణ ఆదిలాబాద్​టౌన్​, వెలుగు :

Read More

సింగరేణి ఎన్నికలు జరిగేనా?..మళ్లీ హైకోర్టుకు చేరిన ఎన్నికల వ్యవహారం

  మళ్లీ హైకోర్టుకు చేరిన గుర్తింపు సంఘం ఎన్నికల వ్యవహారం  మార్చి తర్వాత నిర్వహించాలని ఇంధనశాఖ పిటిషన్​ ఈ నెల18న హైకోర్టులో వాదనలు&

Read More

గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. ఎస్సై సబిత తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ముషీరాబ

Read More

మొయిత్రా పిటిషన్​ విచారణ జనవరి 3న

న్యూఢిల్లీ: లోక్‌‌సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌‌ ను సుప్రీంకోర్

Read More

కన్నతల్లినే నరికి చంపేసిండు.. న్యూజెర్సీలో దారుణం

కొడుకు జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు న్యూజెర్సీ: ఓ వ్యక్తి తన 74 ఏండ్ల కన్నతల్లినే దారుణంగా చంపేశాడు. కత్తితో ఆమె తలను వేరు చేశాడు. ఆపై అతడే

Read More

ప్లాన్ ‘ఏ’ అమలు కాకపోతే.. ప్లాన్ ‘బీ’.. పోలీసుల విచారణలో లలిత్ ఝా

పోలీసులకు వెల్లడించిన మాస్టర్ మైండ్ లలిత్ ఝా న్యూఢిల్లీ: పార్లమెంట్ స్మోక్ అటాక్ ఘటనలో ప్లాన్ ‘బీ’ కూడా సిద్ధం చేసుకున్నట్లు మాస్ట

Read More

స్కూల్ బస్సు కింద పడి నాలుగేండ్ల బాలుడి మృతి

చర్లపల్లి డివిజన్ బీఎన్​రెడ్డి నగర్​లో విషాచర్లపల్లి, వెలుగు: స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన చర్లపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. శుక్రవారం

Read More

తీర్పు ఇచ్చారు.. మార్పు చూపాలి! : సీనియర్ జర్నలిస్ట్ వేల్పుల సురేష్

“ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం.. మన ప్రాంతం వాడు దోపిడీ చేస్తే  ప్రాణంతోనే పాతరేద్దాం.” అని ప్రముఖ కవి కాళోజ

Read More

చేవెళ్ల అభివృద్ధికి సహకరిస్త : మంత్రి సీతక్క

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ చేవెళ్ల సెగ్మెంట్ ఇన

Read More