Telangana News

తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోంది: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు.  తెలంగాణ అంటేనే పొరాటాలకు కేరాఫ్ అన్నారు.  తె

Read More

శబరిమలకు హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో

Read More

కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గంగపాలు చేశాడు : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశాడని.. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు

Read More

బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.. సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ ప్రజలు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్థులు బోధన్ ఎమ్మెల్యే షక

Read More

ప్రచారంలో పువ్వాడకు చేదు అనుభవం.. ప్రత్యర్థికి ముఖం చూపించలేక తల తిప్పుకున్న మంత్రి

ఎన్నికల ప్రచారంలో మంత్రి పువ్వాడకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యర్థికి ముఖం చూపించలేక.. పువ్వాడ తల తిప్పుకున్నారు. జై కాంగ్రెస్, జై తుమ్మల నినాదాలతో కా

Read More

ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక.. కాంగ్రెస్ నేతలపై ఐటీ రైడ్స్: పొన్నం ప్రభాకర్

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే.. కాంగ్రెస్ నేతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ రైడ్స్ చేపిస్తున్నారని పొన్నం ప

Read More

నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బషీర్ బాగ్ నిజాం కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా హాస్టల్ లో నీటి సరఫరా లేదంటూ.. రోడ్డుపై బైఠాయించారు

Read More

ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ : ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, వెలుగు:  కాంగ్రెస్​అధికారంలోకి వస్తే ఏకకాలంలో  రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ఆ పార్టీ బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ చెప

Read More

ప్రజలకు సైనికుడిగా పనిచేస్తా : మదన్ మోహన్ రావు

    ఎల్లారెడ్డి కాంగ్రెస్ ​అభ్యర్థి  మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సైనికుడిలా, సేవకుడ

Read More

ఎన్ని సీట్లు వచ్చినా అధికారం చేపడుతాం : ఎంపీ ధర్మపురి అర్వింద్​

బోధన్​, వెలుగు: తెలంగాణలో బీజేపీకి  ఎన్నిసీట్లు వచ్చినా తామే అధికారం చేపడుతామని  ఎంపీ  ధర్మపురి అర్వింద్​ దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : శ్రీనివాస్​రావు

కాంగ్రెస్​ నేతలు కొండల్​రెడ్డి, డీసీసీ  ప్రెసిడెంట్ శ్రీనివాస్​రావు కామారెడ్డి, కామారెడ్డిటౌన్,  వెలుగు : రాష్ట్రంలో  రాబో

Read More

తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి : మురళి నాయక్

నెల్లికుదురు, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారెంటీలు పక్కా  అమలు చేస్తామని మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్

Read More

నిర్మలమ్మే ఒప్పుకుంది.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తరు : హరీష్ రావు

మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని స్వయంగా కేంద్ర అర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్  ఒప్పుకున్నారని మంత్రి హరీ

Read More