Telangana News
కేటీఆర్కు ఓటమి భయం పట్టుకుంది : సామ రంగారెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మంత్రి కేటీఆర్ నిరుద్యోగుల జపం చేస్తున్నాడని ఎల్బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి
Read Moreరూ. 9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం : అరికెపూడి గాంధీ
మాదాపూర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థ
Read Moreకుత్బుల్లాపూర్లో బీజేపీదే గెలుపు : శ్రీశైలం గౌడ్
జీడిమెట్ల, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల పాలనలో బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీ లేదని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. మంగళవారం కళ
Read Moreబీఆర్ఎస్ను తరిమికొట్టే టైమొచ్చింది : కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు బుద్ధి చెప్పే టైమొచ్చిందని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వీరపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం
Read Moreసెగ్మెంట్ రివ్యూ.. వరంగల్ తూర్పులో ట్రయాంగిల్ ఫైట్
ప్రతి క్యాండిడేట్కు మిగతా ఇద్దరితో పాత వైరం అధికార పార్టీ తరఫున నన్నపునేని నరేందర్  
Read Moreబర్రెలక్క ప్రచారంపై దాడి .. ఆమె తమ్ముడికి గాయాలు
కన్నీరు పెట్టుకున్న శిరీష మద్దతుగా నిలుస్తామని పోస్టులు కొల్లాపూర్, వెలుగు : తెలంగాణ నిరుద్యోగుల గొంతుకగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచ
Read Moreమత్స్యకారులను ఆదుకున్నది బీఆర్ఎస్ సర్కారే : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకున్నది బీఆర్ఎస్ సర్కారేనని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి ముఠా గోపాల్
Read Moreకాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు.. ఆరు కేసులు : బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్ పాలనలో నాయకులకు మూడు కొట్లాటలు.. ఆరు కేసులు తప్ప అభివృద్ధిపై సోయి ఉండేది కాదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాద
Read Moreతెలంగాణలో విస్తృతంగా తనిఖీలు.. రూ. 639 కోట్లు పట్టుకున్న పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 639 కోట్ల విలువైన సొమ్మును పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప
Read Moreబీఆర్ఎస్ ను తరిమికొడదాం : పరిగి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి
పరిగి, వెలుగు: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి.. బీఆర్ఎస్ ను తరిమికొట్టాలని పరిగి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మం
Read Moreప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని.. బాల్క సుమన్ పీఏపై కలెక్టర్కు ఫిర్యాదు
కోల్ బెల్ట్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి బాల్క సుమన్ కు ఆయన పీఏ తోట శ్రీకాంత్ కొమ్ము కాస్తున్నాడని, అతడ
Read Moreకాలె యాదయ్య చేవెళ్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు : పామెన భీం భరత్
చేవెళ్ల, వెలుగు: ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి రూ. వందల కోట్లు కూడగట్టుకున్నాడని కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ ఆరోపి
Read Moreఆలోచించి ఓటెయ్యండి బీఆర్ఎస్, బీజేపీలను ఓడించండి: ఆకునూరి మురళి
నారాయణపేట, వెలుగు : అవినీతి, అహంకార బీఆర్ఎస్..మతోన్మాద, ఫాసిస్టు బీజేపీలను ఓడించాలని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలం
Read More












