Telangana News
లోకల్ ఇష్యూస్ పైనే పార్టీల ఫోకస్ .. ప్రచారంలో ఎక్కువ ప్రస్తావన వాటిపైనే
అభివృద్ధి గురించి చెబుతున్న అధికార నాయకులు నెరవేరని హామీల గురించి చెబుతున్న ప్రత్యర్థులు మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని మెదక్, నర్సా
Read Moreబీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదు : సరోజ
కోల్ బెల్ట్,వెలుగు: తొమ్మదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెన్నూర్కాంగ్రెస్అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ అన్నారు. శుక్రవార
Read Moreచెన్నూరులో బాల్కసుమన్ ను ఓడిస్తాం: ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్
చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. బాల్క సుమన్ దుర్మార్గుడని ఓయూ జేఏసీ నేత మహిపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ సీఎం కేస
Read Moreచెన్నూర్ లో విద్యార్థి నిరుద్యోగుల సమావేశం.. హాజరైన కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ లో విద్యార్థి నిరుద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. &nb
Read Moreసంతోష్ ఎక్కడ? ఐదారు నెలలుగా కనిపించని, వినిపించని ఎంపీ
కింగ్ పిన్ గా వ్యవహరించే సంతోష్ ఎన్నికల వేళ ఎటుపోయారు? టికెట్ల కేటాయింపు నుంచి గెలుపుదాకా సమన్వయం చేస్తున్నదెవరు? ఐదు నెలలుగా కనిపించని, వినిపించని రా
Read Moreఏ తెలంగాణ బయోగ్రఫీ.. డాక్యుమెంటరీని విడుదల చేసిన రేవంత్
ఏ తెలంగాణ బయోగ్రఫీ అనే డాక్యుమెంటరీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ(నవంబర్ 17) విడుదల చేశారు. తెలంగాణ ఆత్మఘోష, పదేండ్ల వేదన, రైతు, యువత, మహిళా
Read Moreఆగమైతమేమొనే రామక్కా : బీఆర్ఎస్ కు సిమిలర్ సింబల్స్ టెన్షన్
= యుగ తులసి ఫౌండేషన్ కు రోడ్ రోలర్ = ఇండిపెండెంట్లకు చపాతీ మేకర్, టీవీ, కెమెరా, సబ్బు పెట్టె, ఓడ, డోలి, కుట్టు షన్ గుర్తులు = హోరా హోరీ పోరులో తారుమ
Read Moreధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుంది: కేసీఆర్
ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతులకు భూములపై హక్కులున్నాయని చెప్పారు. ధరణితో 15 నిమిషాల్లో భూముల రిజిస్
Read Moreకాంగ్రెస్ ది 42 పేజీల మేనిఫెస్టో కాదు.. 420 మేనిఫెస్టో
గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు. 42 పేజీల మానిఫెస్టో
Read Moreబస్సుల్లో ఫ్రీ జర్నీ.. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి తీరతాం : రాహుల్ గాంధీ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత వరంగల్ లో పర్యటించారు. వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి సర్కిల్ వరకు పాదయాత్ర చేసిన అనంతరం రాహ
Read Moreఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఖర్గే విజయశాంతిని సాదరంగా పా
Read Moreతెలంగాణ ఎలక్షన్స్ : బ్యాలెట్ పేపర్ల కోసం కొత్త ప్రింటింగ్ మెషీన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పనులను స్పీడప్ చేసింది ఎలక్షన్ కమిషనర్. ఈ మేరకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేయటానికి కొత్త ప్రింటింగ్ మెషీన్లు సిద్ధం అయినట్లు
Read Moreరాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయ్: వివేక్ వెంకట స్వామి
రాష్ట్రంలో బీర్ఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజుల దగ్గరపడ్డాయని చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కుట
Read More













