V6 News

Telangana News

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన జగ్మల్ తండావాసులు

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండలం లోక్యాతండా జేపీ జగ్మల్ తండాకు చెందిన గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తండాల్లోని సుమారు 50 కుటుంబాలకు

Read More

పదేండ్లు ప్రజల ధనాన్ని దోచుకుండ్రు : మాదిరెడ్డి జలందర్​ రెడ్డి

మక్తల్, వెలుగు : బీఆర్ఎస్​ పార్టీ పదేండ్లుగా ప్రజల ధనాన్ని దోచుకుందని మక్తల్​ బీజేపీ అభ్యర్థి మాదిరెడి జలందర్ రెడ్డి  ఆరోపించారు.  గురువారం

Read More

వంద శాతం అక్షరాస్యతకు కృషి చేస్తా : జనంపల్లి అనిరుధ్​ రెడ్డి​

బాలానగర్, వెలుగు : 'జడ్చర్లలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉపాధి కోసం పట్నం పోతున్నారు. తాను అధికారంలోకి

Read More

పనిచేశాం.. ఆదరించండి : నిరంజన్ రెడ్డి

వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి  వనపర్తి, వెలుగు : వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి  పనిచేశానని, తనను ఆదరించాలని ఓటర్

Read More

భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండల శివారులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో &n

Read More

రైతుల గోస ఎన్నడైనా పట్టించుకున్నారా? : సి.లక్ష్మారెడ్డి

జడ్చర్ల బీఆర్​ఎస్​ అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి బాలానగర్, వెలుగు : 'గత ప్రభుత్వాలు 70 ఏండ్లు పాలించాయి. ఎన్నడైనా తాగునీరు అందించాయా?  రై

Read More

కాంగ్రెస్ లో చేరిన మాజీ జడ్పీ చైర్మన్

గద్వాల, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ జోగులాంబ గద్వాల జిల్లా కాకులారం విలేజ్ కి చెందిన బండారి భాస్కర్ గురువారం కాంగ్రెస్ గూటికి చే

Read More

ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి..ఉప్పల్ కు నిధులు తీసుకొస్త : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు : తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉప్పల్ సెగ్మెంట్​కు కేంద్రం నుంచి  నిధులు తీసుకొస్తానని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపార

Read More

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

చందానగర్, వెలుగు : శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్​కు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

Read More

ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం : రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా  ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ర

Read More

ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : కోదండరాం

నకిరేకల్, వెలుగు : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనిటీజేఎస్  చైర్మన్   కోదండరాం అన్నారు. ప్రజలందరి పోరాటం, అమరవీరుల బలిదానాలతో ఏర్పడ

Read More

అమరుల స్థూపం వద్ద కేటీఆర్​ ఇంటర్వ్యూనా? : జి.నిరంజన్​

హైదరాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించిన అమరుల స్థూపం వద్ద కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూకు పర్మిషన్ ఎలా​ఇచ్చారని పీసీసీ సీనియర్​ వైస్​ప్రెసిడెంట్​ ని

Read More

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు : కల్వకుంట్ల కవిత

మెట్ పల్లి, మల్లాపూర్‌‌, వెలుగు:  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే ప్రజలు గెలుస్

Read More