Telangana News
ఏసీబీ వలలో జనగామ మున్సిపల్ కమిషనర్
ఏసీబీ వలలో జనగామ మున్సిపల్ కమిషనర్ ‘మార్టిగేజ్’ రిలీజ్ కోసం రూ. 40 వేలు డిమాండ్ చేసిన రజిత కారు డ్రైవర్కు ఇస్తుండగా
Read Moreకాళేశ్వరంతో పాటు కుంగుతున్న బీఆర్ఎస్
కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ను ఆకునూరి మురళి, ప్రొ. వినాయక రెడ్డి, ప్రొ. లక్ష్మీనారాయణ, నేను నవంబర్ 8న పరిశీలించడం జరిగింది. పునాది నుంచి పైవ
Read Moreఅవినీతి బీఆర్ఎస్ను తరిమికొట్టండి : జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్, వెలుగు : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన
Read Moreచెన్నూరులో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నరు: ఓయూ జేఏసీ
స్టూడెంట్స్ను పోలీసులు వేధిస్తున్నరు సీఈవో వికాస్ రాజ్కు కంప్లైంట్ హైదరాబాద్/ మంచిర్యాల, వెలుగు: చెన్నూరులో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం ప
Read Moreకేసీఆర్కు ఓటుతో సమాధానం చెప్పాలె : ప్రొఫెసర్ హరగోపాల్
కూసుమంచి, వెలుగు: రాష్ర్టంలో సహజ వనరులను కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హ
Read Moreకేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టయింది
కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టయింది కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దం..పూటకో మాట...నిలువెల్లా అహంకారం బీఆర్ఎస్, బీజేపీని ఓడించండి
Read Moreఎనుగల్లో విషాదం.. చెల్లి పెళ్లి చేయలేక అన్న ఆత్మహత్య
చందుర్తి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లెలు పెళ్లి చేసేందుకు డబ్బు లేక అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లి బెయిల్&
Read Moreఅనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య పలువురు ప్రముఖుల సంతాపం ఆయన మరణం పత్రికా లోకానికి తీరని లోటు: హర్యానా గవర్నర్
Read Moreచెన్నూర్లో కాంగ్రెస్ జోష్.. వివేక్కు జై కొడుతున్న యూత్
చెన్నూర్లో కాంగ్రెస్ జోష్ 40 వేల ఉద్యోగాల హామీతో వివేక్కు జై కొడుతున్న యూత్ గులాబీ పార్టీకి గుడ్బై చెప్తున్న లీడర్లు, ప్రజాప్రతినిధులు&nbs
Read Moreఉప్పల్ సెగ్మెంట్లో ప్రభాకర్ను గెలిపించాలి : అమిత్ షా
ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఉప్పల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్ర
Read Moreవారి ఓట్లే కీలకం.. వలస ఓటర్లపైనే గెలుపు ఆశలు!
హైదరాబాద్/ పరిగి : రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే హైదరాబాద్, ముంబై, పుణె నగరాలకు ప్రత్యేక వాహనాలు పంపించి మరి వలస ఓటర్లను తీసుకొస్తారు. బస్సులు, ట్
Read Moreఅనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు ఆత్మహత్య
ముషీరాబాద్, వెలుగు : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు (63) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కవాడిగూడలో నివ
Read More











