V6 News

Telangana News

గజ్వేల్ బరిలో మల్లన్న సాగర్ నిర్వాసితుడు

సిద్దిపేట, వెలుగు : గజ్వేల్  ఎన్నికల బరిలో మల్లన్న సాగర్ నిర్వాసితుడు నామినేషన్  దాఖలు చేశాడు. మల్లన్న సాగర్  ముంపు గ్రామమైన తొగుట మండల

Read More

కుత్బుల్లాపూర్ బరిలో 200 మంది కార్మికులు

సమస్యను పరిష్కంచని అధికార పార్టీపై ఆగ్రహం  జీడిమెట్ల, వెలుగు :  ఏండ్ల తరబడి పనిచేసిన కంపెనీ యాజమాన్యం సుమారు వెయ్యి మంది కార్మికులను

Read More

తెలంగాణకు.. రూ. 1533.64 కోట్ల నిధులు విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: పన్నుల్లో పంపిణి వాటా కింద నవంబర్ నెలకు గాను తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,533. 64 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. సాధారణంగా ప్రతి నెల

Read More

హామీలు అమలు చేయకుండా ఓట్లు అడగడానికి వస్తవా? : గ్రామస్తులు

తిమ్మాపూర్, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామగ్రామాన నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మానకొండూరు ఎమ్మెల్యే

Read More

లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం .. లంబాడీ హక్కుల పోరాట సమితి

ఖైరతాబాద్, వెలుగు :  టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్​ పార్టీ లంబాడీలకు అన్యాయం చేసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆరోపించిం

Read More

రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్ 

ముషీరాబాద్, వెలుగు :   రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ప్రత

Read More

ఎన్నికల వేళ సర్కార్ భూములు కబ్జా .. అక్రమార్కులకు కలిసివచ్చిన అవకాశం

ఎల్​బీనగర్, వెలుగు:  ఎన్నికల వేళ సమయం చూసుకుని కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ ప

Read More

కాళేశ్వరంతో తెలంగాణ నవ్వుల పాలైంది: జీవన్ రెడ్డి

   ఉద్యమ నాయకుడిగా అవకాశం ఇస్తే కేసీఆర్  ఫెయిలైండు     జగిత్యాల కాంగ్రెస్  అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Read More

రాజన్న ఆదాయం రూ.1.55కోట్లు

వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. 21 రోజుల హుండీల

Read More

మంత్రి మల్లారెడ్డి మా భూములను లాక్కున్నడు .. బాధిత గిరిజనుల ఆందోళన

శామీర్ పేట,వెలుగు :  మంత్రి మల్లారెడ్డి తమ భూములను దౌర్జన్యంగా లాక్కున్నాడని బాధిత గిరిజనులు ఆరోపించారు. సుమారు రూ.150  కోట్లు విలువ చేసే భూ

Read More

తెలంగాణ ప్రస్తావన లేని పార్టీలు అవసరమా? : కవిత

నిజామాబాద్​, వెలుగు :  తెలంగాణ ప్రస్తావన లేకుండా సబ్​కా సాథ్  సబ్​కా వికాస్​ అనే బీజేపీ, భారత్​ జోడో యాత్ర నిర్వహించిన కాంగ్రెస్​ అవసరం ఇక్క

Read More

బీహార్​లో 34 శాతం కుటుంబాల నెల ఆదాయం6 వేల లోపే

    రాష్ట్రంలో 80 శాతం ప్రజలు అట్టడుగు వర్గాలే     42 శాతం మంది కడుపేదరికాన్ని ఎదుర్కొంటున్నరు     

Read More

కాళేశ్వరంపై కేసీఆర్ సైలెంట్.. ప్రాజెక్టు ఊసెత్తని సీఎం

    మందమర్రి, మంథని, పెద్దపల్లి సభల్లో ప్రాజెక్టు ఊసెత్తని సీఎం      ముంపు బాధితులను ఆదుకుంటామని హామీ కూడా ఇయ్

Read More