Telangana News
బీసీ సీట్లు తగ్గిస్తవా కేసీఆర్.. ఎన్నికల్లో గుణపాఠం చెబుతం: ఆర్ కృష్ణయ్య
బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు బీసీ ఉద్యమ నాయకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. సీట్ల
Read Moreగిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన..డీజీపీకి హైకోర్టు నోటీసులు
ఎల్బీనగర్ గిరిజన మహిళపై దాడి కేసులో రాష్ట్ర డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ పోలీస్ కమిషనర్, ఎల్బీనగర్ డీసీపీ,ఏసీపీ,ఇన్స్పెక్టర్లకు
Read Moreటికెట్ ఇవ్వలేదని వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన..
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలె: జీహెచ్ఎంసీ ఉద్యోగులు
జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
Read Moreహైదరాబాద్లో బైక్ను ఢీకొని తగలబడిన బస్సు.. ఒకరి మృతి
బైక్ ను బస్సు ఢీ కొట్టడంతో బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట
Read Moreసెప్టెంబర్ 4న పాలకుర్తికి సీఎం కేసీఆర్
సెప్టెంబర్ 4న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ వల్మిడి రామాలయ ప్రతిష్టాపన, పాలకుర్తి సోమనాథుని మ్యూజియంను సీఎం
Read Moreకుప్పకూలిన రష్యన్ సైంటిస్ట్.. లూనా 25 ఫెయిల్ అయిన గంటల వ్యవధిలోనే
చంద్రుడిపైకి రాకెట్ని ప్రయోగించి విఫలమైన రష్యన్స్కి మరో షాక్ తగిలింది. లూనా 25 స్పేస్క్రాఫ్ట్ తయారీలో కీలకంగా వ్యవహరించిన సైంటిస్ట్కుప్పకూలి ఆసు
Read Moreకేసీఆర్ ప్రకటించిన ఒక్క అభ్యర్థి కూడా గెలవడు : పొంగులేటి
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఏ ఒక్క అభ్యర్థి కూడా ప్రజలు అసెంబ్లీ గేటు తాకలేరని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో
Read Moreఅంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఎస్పీ అపూర్వ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని బైపాస్వెంట ఉన్న ఇ
Read Moreబీసీలు, మహిళలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది : డీకే అరుణ
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించడంపట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. ఆగస్టు 22న
Read Moreకూరలో ఉప్పు ఎక్కువైంది : రెస్టారెంట్ లో ఫైటింగ్..
ఆహారంలో ఉప్పు ఎక్కువైందని అన్నందుకు ఓ కస్టమర్పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమర్ దేశ ర
Read Moreబాలికకు న్యాయం చేయాలంటూ రాస్తారోకో.. మీర్పేటలో అఖిలపక్షం నిరసనల్లో ఉద్రిక్తత
మీర్పేట్లో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయలని డిమాండ్చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నందనవనం రోడ్డుపై బైఠాయించి వివిధ పార్టీల నాయకులు ఆగస్టు 22
Read Moreచివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే: రాథోడ్ బాపూరావ్
పార్టీ మార్పుపై తనపై అసత్య కథనాలు వస్తున్నాయని తాను బీఆర్ఎస్ ను వీడేది లేదని బోథ్ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్య
Read More











