Telangana News

సమీర్ మధ్యంతర బెయిల్​పై జోక్యం చేసుకోలేం

లిక్కర్ స్కామ్​లో ఈడీ పిటిషన్ స్వీకరించేందుకు సుప్రీం నిరాకరణ న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సమీ ర్ మహేంద్రుకు హైకోర్టు ఇచ్చిన

Read More

జగిత్యాలలో వారసులు రెఢీ.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సీట్ పై సంజయ్​ కన్ను

జీవన్ రెడ్డి సపోర్ట్​ ఇవ్వకపోవడంపై రామచంద్రారెడ్డి గుస్సా రత్నాకర్ రావు స్థానం భర్తీకి కుమారుల తండ్లాట పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్న  కొ

Read More

ప్రాజెక్టు పూర్తయినా .. పరిహారాలు అందలే

 సిద్దిపేట, వెలుగు:  పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని, ఆర్​అండ్ ఆర్​ ప్యాకేజీ వర్తింపచేయాలన్న  గుడాటిపల్లి నిర్వాసితుల  ఆందోళన పట్ట

Read More

రాహుల్​కు నాయకత్వ లక్షణాల్లేవు..ఏ హోదాలో హామీలిచ్చిండు

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్​ఎస్​ పార్టీనే : కేకే రాహుల్​ను పప్పు అనడంలో తప్పేమీ లేదు: మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలంగాణ బరాబర్ కేసీఆర

Read More

మా జీతాలు పెంచండి.. ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

హైదరాబాద్, వెలుగు : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధి హామీ స్కీమ్ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం కోరింది. సోమవారం మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావులను ఫ

Read More

మా అప్లికేషన్లు ఎందుకు తీసుకోరు?..గృహలక్ష్మి స్కీమ్ కింద ఇండ్ల కోసం

ఆసిఫాబాద్ కలెక్టరేట్​  వద్ద 2 వేల మంది మహిళల నిరసన కలెక్టరేట్ గేటుకు తాళం వేసిన పోలీసులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలని సూచించిన డీఆర్వో

Read More

నేడు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు సునీల్ బన్సల్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్‌‌‌‌‌‌‌‌ మంగళవారం హైదరాబాద్‌‌&zw

Read More

కుప్టి పూర్తయితేనే ..కడెం ప్రాజెక్టు సేఫ్

ప్రతిపాదనలు పంపిన పట్టించుకోని సర్కారు కుఫ్టితో విద్యుత్ ఉత్పత్తి,లిఫ్ట్ ఇరిగేషన్  పెరిగిన అంచనా వ్యయం రూ.1260 కోట్లు  కడెంకు తగ్గన

Read More

జులై 04న హైదరాబాద్‌‌కు ప్రెసిడెంట్​ ముర్ము

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సంద ర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Read More

టమాటా @200..సర్కార్​ సైలెంట్​

సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60  మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్  ధరలపై రివ్యూ చేయని స

Read More

హాఫ్ నాలెడ్జ్‌‌ మాటలు..గవర్నర్‌‌‌‌పై మంత్రి హరీశ్​ పరోక్ష విమర్శలు

ఇంటెన్షన్​తో మాట్లాడెటోళ్లను దేవుడే చూసుకుంటడు కండ్లు ఉండి చూడలేకపోతున్నరు.. చెవులు ఉండి వినలేకపోతున్నరు ఉస్మానియా దవాఖాన పాత బిల్డింగ్​ కూల్చి

Read More

డెడ్​ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో  నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా,  ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగు

Read More

చేసిన అభివృద్ధిని..ప్రజలకు చెబుదాం..కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన

రాబోయే 25 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన మోదీ ఆధ్వర్యంలో 5 గంటలపాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం

Read More