Telangana News

నరేన్, పాయల్ జంటగా కొత్త సినిమా.. పక్కా యూత్‌‌ఫుల్

‘ఊరికి ఉత్తరాన’ ఫేమ్ నరేన్ వనపర్తి హీరోగా,  మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. పాయల్ గుప్తా హీరోయిన్.  

Read More

నువ్వు కెవ్వు కేక : ప్రతి డెలివరీకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చిన జొమాటో బాయ్

ఆనందం పంచుకుంటే పెరుగుతుంది.. నువ్వు చిన్నోడా.. పెద్దోడా అని తేడా లేదు.. క్రియేటివిటీ ఉంటే చాలు.. చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు.. పుట్టిన రోజును ఎ

Read More

ముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య

ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్​ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్

Read More

పాపం ఇలా పండింది : నోట్ల కట్టలతో ఫ్యామిలీ సెల్ఫీలు.. అడ్డంగా దొరికిన పోలీస్..

ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని కొందరు అక్రమార్కులు చేసే పనులు తరచూ వార్తల్లో చూస్తుంటాం.  అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారిని దర్యాప్తు చేసి

Read More

ట్విటర్ పిటిషన్ ని కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై ట్విటర్​ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు జూన్​ 30న తోసి

Read More

రూ.20 సిగరెట్ లైటర్లు బ్యాన్.. ఎందుకంటే...

భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం సిగరెట్​ ప్రేమికులను గాయపరిచింది. అదేంటంటారా.. రూ.20 లోపు ధర కలిగిన చైనా లైటర్లపై ఇండియా నిషేధం విధించింది. ఇందుకు

Read More

ఖమ్మం గుమ్మంలో ఆసక్తికర సన్నివేశం.. పువ్వాడ, పొంగులేటి ఒకే ప్రోగ్రాంలో..

ఖమ్మం జిల్లాలో జూన్​29న రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేషం సాక్షాత్కరించింది. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే చోట కలిశారు. బక్రీద్​ పండుగ దానికి  వేదికైంది.

Read More

కాచిగూడ – కాకినాడ మధ్య స్పెషల్ రైలు

హైదరాబాద్​లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కాచిగూడ నుంచి కాకినాడ టౌన్​ మధ్య స్పెషల్​ ట్రైన్​ న

Read More

హైదరాబాద్​లో లారీ బీభత్సం.. ఇద్దరికి సీరియస్​

మౌలాలి ఫ్లైఓవర్​ వద్ద జీహెచ్​ఎంసీ  లారీ డ్రైవర్​ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. జూ

Read More

డ్రగ్స్‌‌‌‌ బానిసలే ఇన్‌‌‌‌ఫార్మర్లు

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌ను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఆన్‌‌&

Read More

ఎరుపెక్కిన నది.. జనం పరేషాన్..

నదిలో ప్రవహించే నీళ్లు ఉన్నట్టుండి ఎర్రగా మారిపోయాయి. నీళ్లన్నీ రక్తంలాగా ఎరుపెక్కాయి. ఎందుకిలా అయిందో తెలియక స్థానికులంతా పరేషాన్ అయ్యారు. జపాన్ &nbs

Read More

అసదుద్దీన్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. జూన్ 30న ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. &n

Read More