Telangana News

కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు..

తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కొవ్వొత్తుల వెలుగుల‌తో సీఎం కే

Read More

తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన ఈడీ సోదాలు.. మల్లారెడ్డి కాలేజీలో కోట్ల నగదు సీజ్

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 12మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు

Read More

పోడు భూముల సమస్య పరిష్కారం జరిగేనా?: కోదండరామ్

ప్రజా సమస్యలు పరిష్కరించేలా రాజకీయాలు చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరామ్.  కాని బీఆర్ఎస్ ప్రత్యర్థుల్ని చీల్చి .. ప్రజల సొమ్మును కొల్లగొట్టే విధంగా

Read More

గురునానక్ కాలేజీలో హై టెన్షన్.. స్టూడెంట్స్ పై లాఠీఛార్జి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కాలేజీలో కోర్సుల కోసం లక్షల రూపాయలు ఫీజు వసూలు చేసి.. ఇప్పుడు అనుమతి లేదంటూ

Read More

అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

తెలంగాణ సచివాలయం సమీపంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (జూన్ 22న) సాయంత్రం ప్రారంభించారు. ముందుగా పోలీసులు అమరవీర

Read More

ఎనిమిది మందిని చంపిన సైకో ప్రవీణ్ అరెస్ట్.. మందు కోసం చంపుతాడంట..

వాడి పేరు ప్రవీణ్.. వీడు ఏం పనులు చేస్తాడో తెలియదు కానీ.. మనుషులను మాత్రం బాగా చంపుతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది హత్యలు చేసినట్లు ప్రకటించారు రాజేంద్ర

Read More

యాదాద్రిలో దంచి కొట్టిన వాన... కొట్టుకు పోయిన పార్కింగ్ వాహనాలు

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రిలో వర్షం బీభత్సం గురువారం ( జూన్22)  సృష్టించింది. అయితే ఘాట్ రోడ్డులో వరద నీరు నిలిచిపోయింది. ఫలితంగా పా

Read More

పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. మళ్లీ గెలిపిస్తే మెట్రోలైన్ పొడిగిస్తా

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. 200 పడకలతో 184.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆస్పత్

Read More

వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నా

Read More

కారు లోయలో పడి.. 9 మంది మృతి

ఉత్తరాఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బగేశ్వర్​ జిల్లాలోని సామా గ్రామస్థులు

Read More

తెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రా

Read More

పంచాయతీ కార్యదర్శిపై బీఆర్​ఎస్​ సర్పంచ్​ భర్త దాడి

పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్​ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయత

Read More

15వేల ఇండ్లు ఒకే చోట..కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల టౌన్ షిప్ ప్రారంభం

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో  రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారం

Read More