Telangana News
ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్
Read Moreపీకలదాకా తాగి రోడ్డుపై హల్ చల్..కత్తితో బెదిరింపులు
రంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకోబోయిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Read Moreరాయికోడ్ కస్తూర్బా స్కూల్లో..స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
బిల్డింగ్పై నుంచి దూకిన విద్యార్థిని తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిక పాఠశాలలో చదవడం ఇష్టం లేకనే.. రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. గో బ్యాక్ అంటూ నిరసన
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈరోజు(జూన్ 20) నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా తల్వేద గ్రామంలో ఎమ్మ
Read Moreఎఫ్ఆర్ఓ భార్యకు..డిప్యూటీ తహసీల్దార్ జాబ్
నియామక పత్రం అందజేసిన సీఎం గొత్తి కోయల చేతిలో చనిపోయిన శ్రీనివాస రావు ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: డ్యూటీ చేస్తూ గొత్తి కోయల చేతిలో చనిపోయిన
Read Moreసెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్ నిర్బంధం
నందిపేట, వెలుగు: సెజ్ భూములను కుల సంఘాల భవన నిర్మాణాలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో సోమవారం గ్రామ యువకు
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘట
Read Moreరంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా
పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చ
Read Moreదారుణం..మంత్రాలు చేస్తున్నాడని కొట్టి చంపిన్రు
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నాడని వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. హావేలి ఘనపూర్ (మం) ఔరంగబాద్ గ్రామంలో ఈ ఘట
Read Moreనల్లమలలో పెరిగిన పులులు
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల ఫారెస్ట్పరిధిలోని కొల్లాపూర్ రేంజ్ లో పులుల సంఖ్య పెరిగింది. నల్లమల ఫారెస్ట్లో గత ఏడాది 21 పులులు
Read Moreమినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఆఫీసు ముందు ధర్నా
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువును మినీ టాంక్ బండ్ గా మార్చే పేరుతో రూ.6 కోట్లు మింగేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తొమ
Read Moreవచ్చే నెలలో సింగరేణిలో కొత్త వేతనం..అగ్రిమెంట్పై కోల్ మినిస్టర్ సంతకం
కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు ఈనెల నుంచే అమల్లోకి రానుంది. జూలైలో కార్మికులు కొత్త వేతనాలు అందుకోనున్నారు. 11వ వేజ్బోర్డు
Read Moreరానున్నది..కాంగ్రెస్ రాజ్యమే
నకిరేకల్, ( వెలుగు): కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ వల్లే కాదు.. ఆయన తాత వల్ల కూడా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్
Read More












