కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు..

కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు..

తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కొవ్వొత్తుల వెలుగుల‌తో సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు నివాళుల‌ర్పించారు. అమ‌రుల నివాళి గీతంతో నివాళుల‌ర్పించారు. స‌భ‌లో 10 వేల మంది క్యాండిల్ లైట్ ప్రద‌ర్శిస్తూ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఎంపిక చేసిన ఆరుగురు అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను కేసీఆర్ స‌త్కరించారు.