V6 News

Telangana News

కాకతీయుల శిల్పరీతిలో ‘భద్రకాళి’ రాజగోపురాలు..మాడ వీధులు

రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు, కుడా 10 కోట్లు మంజూరు చెరువుకు రెండు వైపులా నీటిపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం 9 అంతస్తుల్లో రాజగోపురాలు నిర్మించ

Read More

విషాదంలో మునిగిపోయిన చౌటపల్లి

నలుగురు అన్నదమ్ముల  మృతితో మిన్నంటిన రోదనలు డెడ్​బాడీలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన భార్యాపిల్లలు ముగిసిన అంత్యక్రియలు హుస్నాబాద్​, వెల

Read More

గొల్ల కురుమలకు రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి..యాదవ జేఏసీ డిమాండ్

యాదవ జేఏసీ డిమాండ్ గాంధీ భవన్ ముట్టడికి యత్నం ముషీరాబాద్, వెలుగు: యాదవులను(గొల్ల కురుమలు) కించపరుస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్

Read More

త్వరలోనే రూ.75కాయిన్ రిలీజ్.. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రతీకగా లాంఛ్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలన

Read More

బిడ్డను ప్రేమిస్తున్నాడని తండ్రి, నానమ్మ కలిసి కొట్టిన దెబ్బలకు యువకుడు మృతి

నల్గొండ జిల్లా కొప్పోలులో దారుణం పోలీసుల అదుపులో నిందితులు! హాలియా, వెలుగు: తమ బిడ్డను ప్రేమిస్తున్నాడని తండ్రి, నానమ్మ కలిసి కొట్టిన దెబ్బల

Read More

పాలేరు కారు పార్టీలో లుకలుకలు..ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ​దళిత లీడర్లు

ఎమ్మెల్యే కందాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్​ దళిత లీడర్ల సమావేశం వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్ ​కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి ఖమ్మం రూరల్, వెలుగ

Read More

తరుగుపై ప్రశ్నించిన కౌలు రైతుపై కేసు

కరీంనగర్ ​జిల్లా వేగురుపల్లిలో ఘటన కరీంనగర్, వెలుగు: తరుగు కింద అన్యాయంగా 11 బస్తాలు వడ్లు తీశారనే ఆవేదనతో వడ్ల కొనుగోలు కేంద్రంలోని గోదాంకు త

Read More

వడ్ల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతులు.. ఆగని ఆందోళనలు

జనగామ జిల్లాలోని విస్నూరులో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన వడ్లు కొనాలని చాలాచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు మెదక్(శివ్వంపేట)/పాలకుర్తి/ అశ్

Read More

ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 27న నీతి ఆయోగ్ 8వ పాలక మండలి మీటింగ్​ జరుగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ న్యూ కన్వెన్షన్ సెం

Read More

యూరప్ దేశాలకు మరింత ఈజీ కానున్నజర్నీ

జనవరిలో ప్రారంభించనున్న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ శంషాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యూరప్ దేశాలకు జర్నీ మరింత ఈజీ కానుంది. లుఫ్తాన్

Read More

బస్సుల కోసం  మండుటెండలో.. ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు

షెల్టర్లు లేక ఎండలకు ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు 411 బస్సు షెల్టర్స్ కావాలని జీహెచ్ఎంసీకి ప్రపోజల్ పెట్టిన ఆర్టీసీ 78 చోట్ల పనులు ప్రారంభించామ

Read More

ఇవ్వాల, రేపు ఐసెట్ ఎగ్జామ్

అటెండ్ కానున్న 75,932 మంది హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం శుక్ర, శనివారాల్లో టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ నిర్వహి

Read More

భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్

సికింద్రాబాద్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని అంబర్​పేటలో గురువారం చోటు చేసుకుంది. అంబర్​పేట్​లోని డీడీ

Read More