Telangana News
సర్కార్ ఇస్తలేదని రైతుకు కోత పెడుతున్నరు
మిల్లర్లకు నూక శాతం డబ్బులు ఇవ్వని ప్రభుత్వం చెల్లించాల్సినవి మొత్తం రూ.1350 కోట్ల వరకు! ఏడాదైనా నూకశాతం తేల్చలె.. సీఎస్కమిటీ రిపోర్ట్ఇయ్యలె
Read Moreనాలుగు రోజుల్లో పెండ్లి.. పిల్ల నచ్చలేదని పారిపోయిండు
మెదక్ (టేక్మాల్), వెలుగు: నాలుగు రోజుల్లో పెండ్లి ఉందనగా పెండ్లికొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన టేక్మాల్
Read Moreమార్కెట్ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం
మార్కెట్ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం నాలుగేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ
Read Moreహైదరాబాద్లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో..మెడ్ట్రానిక్సెంటర్ విస్తరణ
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ హెల్త్కేర్ టెక్నాలజీ కంపెనీ మెడ్ట్రానిక్ పీఎల్సీ సిటీలో రూ. 3 వేల కోట్ల (350 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంద
Read Moreఖాళీ జాగాలపై పన్ను బాదుడు..లబోదిబోమంటున్న సామాన్యులు
ప్రభుత్వ విధానంలో అనేక లోపాలు ఎత్తేయాలంటూ డిమాండ్లు జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్ లోని ఖాళీ స్థలాల యజమానులు ప్రభుత్వ చర్యలతో బెంబేలెత్తిప
Read Moreపంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే డ్యూటీకి రండి
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల టైమింగ్ను సర్కారు మార్చింది. ఉదయం 7 గంటలకే డ్యూటీకి రావాలని ఆర్డర్స్ జారీచేసింది. మధ్యాహ్నం 3 గంట
Read Moreకేయూ భూములు ఆక్రమించుకున్నా పట్టించుకోవట్లే
13 మందికి నోటీసులు ఇచ్చి చేతులుదులుపుకున్న ఆఫీసర్లు ఆరు నెలలవుతున్నా ఆమోదానికి నోచుకోని ల్యాండ్&zwnj
Read Moreకోహ్లీ కిర్రాక్ ఇన్నింగ్స్..సన్ రైజర్స్పై ఖతర్నాక్ విజయం
ఏం కొట్టారయ్యా. ఈ కొట్టుడును ఎలా నిర్వచించినా తక్కువే. ఉతుకుడు..దంచుడు..ఇరగ్గొట్టుడు లాంటి మాస్ పేర్లు పెట్టినా తక్కువే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్య
Read Moreబీసీలకు అత్తెసరు నిధులేనా.. తెలంగాణలో బీసీలకు అన్యాయం
వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని, ఓబీసీలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్కు చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని బీజేపీ జ
Read Moreనిఖత్ జరీన్కు రూ. 2 కోట్ల సాయం...సీఎం కేసీఆర్ ప్రకటన
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాట
Read Moreక్లాసెన్ సెంచరీ...సన్ రైజర్స్ భారీ స్కోరు
సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. బెంగుళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ భారీ స్కోరు స
Read Moreషాకింగ్ సర్వే... 1.5 మిలియన్ ప్రజలకు చనిపోవాలనే ఆలోచనలు
దక్షిణ కొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలకు షాకింగ్ న్యూస్ తెలిపింది. కొరియాలో 1.5 మిలియన్లకు పైగా ప్రజలు లోన్లీ డెత్ (ఒంటరి మరణం)కు గురయ్యే ప్రమాదం
Read Moreకాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు బీసీలను దగా చేశాయి : జితేందర్ రెడ్డి
వెనబకడిన వర్గాలకు మేలు చేసేలా బీజేపీ తెలంగాణ శాఖ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మ
Read More













