V6 News

Telangana News

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్.. కేసు నమోదు

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా రూములు నిర్మించాడు ఓ కార్పొరేటర్. విషయం తెలుసుకున్న హుడా అధికారులు పోలీసుల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల

Read More

ఒక్కపూట భోజనం పెట్టి చదువు చెప్పించండి.. కేటీఆర్కు విద్యార్థుల విజ్ఞప్తి

ఒక్కపూట భోజనం పెట్టి చదువు చెప్పిస్తే మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తామని విద్యార్థులు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని దిల్

Read More

 ధాన్యం కొనుగోలులో గొడవ.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు

వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల మధ్య మాట మాట పెరిగి ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో

Read More

షాద్ నగర్ లో దారుణం.. హత్యకు దారి తీసిన పసికందు కొనుగోలు వ్యవహారం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని కొన్న వ్యవహారం హత్యకు దారి తీసింది. షాద్ నగర్ ACP సుశాల్కర్ తెలిపిన వివరాల ప్రకార

Read More

త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నరు

త్యాగాలు ఉద్యమకారులు చేస్తే.. బోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ విద్యార్థి మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్

Read More

కొంటమని చెప్తున్నగద.. నేనేమన్నజేసిన్న తప్పు: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ను మహిళ రైతులు ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని

Read More

20 ఏళ్ల యువకుడు.. 28 ఏళ్ల వివాహిత.. ఆదిలాబాద్‌లో వీడిన జంట హత్యల మిస్టరీ

ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివ

Read More

ఎంసెట్ ఎగ్జామ్.. ఒక్క క్షణం లేట్ అయినా నో ఎంట్రీ.. సమయానికి చేర్చే బాధ్యత తల్లిదండ్రులదే

మొదటి సారి తెలంగాణలో ఎంసెట్ కు 3 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. మే 10 నుంచి తెలం

Read More

రోడ్డు పక్కన చెత్తతో ప్రతి నెలా రూ.4లక్షల ఆదాయం

నేటి కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు డిగ్రీలు చేసి ఉద్యోగం చేస్తున్నారు. అందుకే కొందరు సొంతంగా వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్న

Read More

ప్రభుత్వ నిధులతో ఆశించిన ఫలితాలు రావు: మంత్రి తలసాని

జీహెచ్ఎంసీ పరిధిలో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్కుల నిర్వహణ బాధ్యతను స్థానిక యువకులకు అప్పగిస్తామన్న

Read More

లోపల సీఎం ఉన్నరట... 100 మందికే విజిటర్స్​ పాస్​లు

తెలంగాణ కొత్త సచివాలయం వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే మీడియాకు నో ఎంట్రీ అన్న ప్రభుత్వం  ఇప్పుడు మరో అపవాదు మూటగట్టుకుంది. కొత్త సచివాలయాన

Read More

రూ.98లక్షల విలువైన అరటిపండు తిని.. గోడకు తొక్కను అంటించిండు

ఆకలి.. ఎంతటివారినైనా ఏమైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అదే తరహాలో మ్యూజియం సందర్శనకు వెళ్లిన ఓ విద్యార్థి.. చాలా ఆకలి వేయడంతో అక్కడ ప్రదర్శనకు ఉంచిన అ

Read More

కస్తూర్భా టీచర్లకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి..ఆర్ కృష్ణయ్య డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగాన్ని, ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు రాజ్యసభసభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

Read More