Telangana News
దళిత బంధు సొమ్మును కొట్టేసిన బీఆర్ఎస్ లీడర్లు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అశ్వారావుపేట, వెలుగు: పౌల్ట్రీ ఫామ్ పెట్టిస్తామని చెప్పి ఓ మహిళ నుంచి రూ.3.60 లక్షల దళిత
Read Moreదళితబంధు కమీషన్లపై కేసీఆర్ హెచ్చరిక నిజమే: ఎర్రబెల్లి
అనుచరులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతన్నరు: ఎర్రబెల్లి యాదగిరిగుట్ట, వెలుగు: దళితబంధు కమీషన్లపై ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ హెచ్చరించిన మాట ని
Read Moreప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా సచివాలయం నిర్మించాం: కేసీఆర్
తెలంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30 న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ విషెస్ చెప్పార
Read Moreగురుకుల కాలేజీలో 15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్
సంగారెడ్డి జిల్లా బుదేరా మహిళా డిగ్రీ గురుకుల కాలేజీలో 15 మంది విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఏప్రిల్ 28న ఓ విద్యార్థిని బర్త్ డే ఉ
Read Moreకొత్త సచివాలయంలోకి కేటీఆర్.. మొదటి సంతకం దేనిపైనో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మంత్
Read Moreరజినీకి అర్థమయ్యింది కానీ ఇక్కడి గజినీలకు అర్థమైతలే: హరీశ్ రావు
తెలంగాణ అభివృద్ధి ఏంటో పక్క రాష్ట్రంలో ఉన్న రజినీ కాంత్ కు అర్థమయ్యింది కానీ ఇక్కడున్న గజినీలకు (ప్రతిపక్షాలకు) అర్థం కావట్లేదని మంత్రి హరీశ
Read Moreఆదివారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..మళ్లింపులు
తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 4
Read Moreజీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మధ్య సమన్వయ లోపం వల్లే మౌనిక మృతి
జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మధ్య సమన్వయ లోపం వల్లనే చిన్నారి మౌనిక చనిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు&
Read Moreఅకాల వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం
అకాల వర్షాలు హైదరాబాద్ ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం కురిసిన వాన.. నగరంలో భీబత్సం సృష్టించింది. సుమారు గంటపాటు కురిసిన వానకి నగరం తడి
Read Moreఇప్పటి నుంచి ఈసీ వర్సెస్ వీసీగా ఉంటది: TU వీసీ రవిందర్ గుప్త
తెలంగాణ యూనివర్సిటీలో 2021 నుండి జరిగిన అవకతవకలు, అక్రమాలకు వీసీ రవిందర్ గుప్తను బాధ్యునిగా నిర్దారించింది ఈసీ. తెలంగాణ ఎక్స్జ్యుటివ్ కమిటీ(పాలక
Read Moreజీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: గద్వాల విజయలక్ష్మి
సికింద్రాబాద్లోని కళాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పం
Read Moreనాలాల్లో కొట్టుకుపోతున్న బైక్స్.. వెంటపడి వెతికి తెచ్చుకుంటున్న వాహనదారులు
హైదరాబాద్లో వర్షానికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ఉదృతికి నాలాల్లో బైకులు నీటితో పాటే వెళ్లిపోయాయి. బైకులు కొట్టుకుపోవడంతో యజమానులు వాటి వెంట
Read Moreమౌనిక మృతి బాధాకరం..జీహెచ్ఎంసీ సిబ్బంది లోపమే కారణం
సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మౌనిక అనే బాలిక పడి మృతి చెందడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ బకాయిలు చెల
Read More













